Home » GVL Narasimha rao
Ganga Pushkaram 2023: పుష్కరాల సందర్భంగా విశాఖ, తిరుపతి, గుంటూరుతో పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి చేరుకోవడానికి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇద్దరిపేర్లేనా..? మిగిలినవారి పేర్లు కనిపించవా.. ? అని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు ప్రశ్నించారు. ఎదో ఒక జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడంలేదని నిలదీశార
Gujarat Results :గుజరాత్ ఫలితాలతో కేసీఆర్ కు నిద్ర పట్టదు
ప్రధాని పర్యటనలో రాజధాని అంశం లేదు
సీఎం జగన్.. దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే..!
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరో విధంగా స్పందించారు. ఆయన ఉత్తరప్రదేశ్ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. తెలంగాణ ప్రజలను పొరుగు రాష్ట్రం ఏపీకి కాకుండా ఉత్తరప్రదేశ్ పంపాలని కేటీఆర్కు సూచించారు.
42 లోక్ సభ స్థానాలున్న ఏపీ, తెలంగాణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి బీజేపీలోకి భారీగా చేరికలు ఉండనున్నాయని..(GVL On Elections)
GVL On AP Budget..ఏపీ బడ్జెట్ ను ఉత్తుత్తి బడ్జెట్ గా అభివర్ణించారు. అసలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులే లేవని చెప్పారు. కొత్త జిల్లాలకు, అమరావతికి కేటాయింపులు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని అధికార ప్రభుత్వం, గత టీడీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమంటూ ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను...
జగన్ ప్రభుత్వం ప్రకాశం జిల్లాను విస్మరించిందని జీవీఎల్ అన్నారు. ప్రకాశం జిల్లా వాళ్లకు రాజకీయ హోదా ఎందుకు దక్కలేదో అర్ధం కావడం లేదన్నారాయన. వెలిగొండ ప్రాజెక్టు ఎందుకు పూర్తి కావడం