Home » Gyanvapi Mosque
కాశీ జ్ఞానవాపి మసీదు వివాదంలో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంచలన విషయాలు వెల్లడించింది. మసీదు గోడలపై 3 తెలుగు శాసనాలు గుర్తించినట్లు ఏఎస్ఐ డైరెక్టర్ కె.మునిరత్నం వెల్లడించారు.
శివలింగం కనిపించిందని తెలిశాక ఆ ప్రదేశాన్ని సీల్ చేయాలని, అక్కడికి ఎవరూ వెళ్లకూడదని వారణాసి కోర్టు చేసిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్పందిస్తూ శివలింగం బయటపడ్డ భాగం వరకూ మాత్రమే ఆ ఆదేశం వర్తిస్తుందని యూపీ ప్రభుత్వానికి, పిటిషనర్లకు నోటీసుల�
జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో గుర్తించిన శివలింగానికి పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ లో ఉన్న శివలింగానికి కార్బన్ డేటింగ్ జరిపించాలని, దానిపై శాస్త్రీయ పరిశోధన చేయించాలని హిందూ సంఘాలు వేసిన పిటిషన్లను వారణాసి కోర్టు ఇవాళ తిరస్కరించింది. జ్ఞానవాపి మసీదు అంశం కొంత కాలంగా దేశ వ్యాప్తంగా చర్చనీయా�
మరోసారి భారతదేశంలో మతసామరస్యం వెల్లివిరిసింది. జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టుతీర్పుతో ముస్లిం మహిళలు బ్యాండు మోగించి సంబరాలు చేసుకున్నారు శివలింగానికి హారతి ఇచ్చి పూజలు చేశారు. మా మద్దతు హిందువులకే అని ప్రకటించారు.
Sadhguru Jaggi Vasudev : రత్నగర్భగా చరిత్రలకు పుట్టినిల్లుగా ఉండే భారతదేశం ఎన్నో దండయాత్రలకు గురి అయ్యింది. ఎన్నో చారిత్రాత్మక కోటలు, దేవాలయాలు, కట్టడాలు పలువురు భారత్ పై చేసిన దండయాత్రల్లో ధ్వంసమయ్యాయి. అప్పుడు ధ్వంసం చేయబడిన దేవాలయాలపైన మసీదులు కట్టా�
: వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో 'శివలింగం' కనిపించిన వార్తలను ప్రశ్నించేలా సోషల్ మీడియాలో పోస్టు చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీకి చెందిన హిస్టరీ ప్రొఫెసర్. ఈ మేరకు గానూ అతణ్ని గత రాత్రి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..? ఈరచ్చలేంటీ?
మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని 5రోజుల పాటు మూసి ఉంచనున్నట్లు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ పూర్తిగా ముగియకముందే తెరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
52 మంది సభ్యులతో కూడిన సర్వే బృందం ఎట్టకేలకు శనివారం నాడు సర్వే నిమిత్తం మసీదులోకి ప్రవేశించింది. సర్వేపై మొదట అభ్యంతరం వ్యక్తం చేసిన మసీదు నిర్వాహకుల సహకారంతోనే ఈ సర్వే కొనసాగుతుంది.