Home » Hajipur
Honour Death : ఇద్దరు కూతుళ్లను తల్లిదండ్రులే చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య తర్వాత కూతుళ్ల మృతదేహాల పక్కనే తల్లి ఉంది.
శ్రీనివాస్ రెడ్డికి పొక్సో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడంపై సీపీ మహేష్ భగవత్ హర్షం వ్యక్తం చేశాడు. ముగ్గురు బాలికలను అత్యాచారం, హత్య చేసి పాడుబడిన బావుల్లో పూడ్చిపెట్టారని తెలిపారు.
హాజీపూర్ గ్రామం సంతోషంలో మునిగితేలుతోంది. పది నెలలుగా అనంతరం వెలువడిన తీర్పుపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. వరుస హత్య కేసుల నిందితుడు శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధిస్తున్నట్లు నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పు విధించి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసుల్లో ఇవాళ(ఫిబ్రవరి 06,2020) నల్లగొండ పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఇప్పటికే నిర్భయ,
సమత హత్యాచారం, హజీపూర్ హత్యల కేసుల్లో తుది తీర్పులు వాయిదా పడ్డాయి. ఎలాంటి తీర్పు వస్తుందోనని రాష్ట్ర ప్రజలు తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూశారు. తీర్పును వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించడంతో నిరుత్సాహం చెందారు. రాచకొండ కమిషనరేట్ పరిధిల�
హాజీపూర్ వరుస హత్యల కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ వాదనలు ముగిశాయి.
హాజీపూర్ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు
హాజీపూర్ వరుస హత్యల కేసులో వాదనలు పూర్తయ్యాయి. నల్లగొండ ఫాస్ట్ట్రాక్ కోర్టులో శ్రీనివాస్రెడ్డి ట్రయల్స్ ముగిశాయి. వారం రోజుల్లో తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తీర్పు ఇవ్వడానికి ముందు నిందితుడు శ్రీనివాసరెడ్డిని మరోస�
హాజీపూర్ బాధిత కుటుంబాలు ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసారు. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన శ్రీనివాసరెడ్డికి ఉరిశిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని హాజీపూర్ బాధిత కుటుంబ సభ్యులు గవర్నర్ ను కోరారు. శ్రీనివాస్ ర�