Home » Happy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
ఆరు సంవత్సరాల్లో నల్గొండ జిల్లాలో ఒక్క ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదని ఓ ఆంగ్ల దినపత్రికలో వచ్చిన కథనాన్ని చూసిన తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 29వ తేదీ ట్విట్టర్ వేదికగా దినపత్రికకు సం�
రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఇవాళ ఢిల్లీలో పర్యటిస్తున్నారు ట్రంప్. ఇవాళ్టితో ట్రంప్ భారత పర్యటన ముగుస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ(పిబ్రవరి-25,2020)ఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో భారత కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిందో పత్ర్యేకంగా చెప్పనవసరం లేదు. సీఏఏ,షాహీన్ బాగ్,పాకిస్తాన్ వంటి అనేక అంశాలను రోజూ ప్రస్తావిస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఆఖరిక�
దిశా హత్యచారం కేసులో పారిపోయిందుకు ప్రయత్నించిన నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం పట్ల ప్రశంసల జల్లు కురుస్తోంది. జయహో తెలంగాణ పోలీస్..సాహో సజ్జనార్ అంటూ పెద్ద పెట్టున్న ప్రజలు నినాదాలు చేస్తున్నారు. షాద్ నగర్లోని చటాన్ పల్లి వద్దకు భ�
ఉల్లి ధరలు మండిపోతున్నాయి. ఉల్లి కొనాలాంటే హడలిపోయే పరిస్థితి. ఉల్లి కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. వినియోగదారుల పరిస్థితి పక్కన పెడితే.. ఉల్లి రైతులు మాత్రం ఫుల్
ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ పతకం గెలిచి దేశం గర్వపడేలా చేసిన పీవీ సింధు ఇవాళ(ఆగస్టు-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. తన నివాసానికి వచ్చిన సింధు, కోచ్ గోపీచంద్లను మోడీ అభినందించారు. సింధు మెడలో పసిడి పతకం వేసి సత్కరించారు. ఇందుక�
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు భారతదేశపు ద్రోహపు రాజధానిగా మారిందని ఫ్రెంచ్కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అ�
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. 85.92 శాతం పోలింగ్తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మునుపెన్నడు లేని విధంగా ప్రకాశం జిల్లాలో భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడంపై జిల్లా అధికారులు �
అమెరికాలోని మైనీ రాష్ట్రంలోని ఓ హాస్పిటల్ లో పనిచేస్తున్న 9మంది నర్సులు ఒకేసారి తల్లులు కాబోతున్నారు.