Home » haridwar
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన హరిద్వార్లోని మానస దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ కు చెందిన ఓ కుటుంబం హరిద్వార్ లోని మానసా దేవి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చింది.
హరిద్వార్ లో పవిత్ర గంగా జలం తీసుకుని సొంతూళ్లకు వెళ్తున్న కన్వరీల వాహనం శనివారం రాత్రి 8 గంటలకు మీరట్ కు చేరుకుంది. ఈ క్రమంలో వాహనంలోని స్పీకర్ విద్యుత్ హై టెన్షన్ వైరుకు తగిలింది.
మేఘాలు చూస్తే భలే అనిపిస్తాయి. ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ భయంకరంగా కనిపించే మేఘాలు చూసారా? వాటిని 'షెల్ఫ్ క్లౌడ్స్' అంటారు. హరిద్వార్ ఆకాశాన్ని కమ్మేసిన ఈ మేఘాలు దేనికి సంకేతమో తెలుసా?
హరిద్వార్లో ఏటా ఇదే సమయంలో 'కన్వర్ యాత్ర' ప్రారంభమౌతుంది. ఏటా అనేక రాష్ట్రాల నుంచి శివ భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. గంగాజలాన్ని కుండల్లో తీసుకుని తమ రాష్ట్రాలకు తీసుకెళ్తారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఓ వైపు గంగాజలాన్ని, మరోవైపు తల్లిని మోసుక�
ఇకపై శరీరంపై నిండుగా దుస్తులు ధరించిన వారికే ఉత్తరాఖండ్ ఆలయాల్లోకి ప్రవేశం ఉంటుందట. ముఖ్యంగా మహిళలు 80% తమ శరీరాన్ని కప్పి ఉంచాలని అక్కడి అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
హరిద్వార్లో రెజ్లర్ల తీవ్ర భావోద్వేగం..
Chardham yatra 2023 : చార్ధామ్ యాత్రకు సర్వం సిద్ధం
ఒక్కసారైనా గంగలో మునిగి పాప పరిహారం చేసుకోవాలంటారు పెద్దలు, గంగమ్మకు అంతటి విశిష్టత ఉంది.గంగా జలం పరమపవిత్రంగా భావిస్తారు భారతీయులు, అటువంటి గంగానది పుష్కరాలు సుముహూర్తం దగ్గరపడింది.మరికొన్ని ఘడియల్లోనే గంగమ్మ పుష్కరాలు ప్రారంభమవుతాయి.
పెళ్లి ఊరేగింపు చేస్తున్న గుంపుపైకి అకస్మాత్తుగా స్కార్పియో దూసుకొచ్చింది. బలంగా వారిని ఢీకొట్టి ముందుకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ బ్యాండ్ సభ్యుడు స్పాట్ లోనే చనిపోయాడు. మరో 31మంది తీవ్రంగా గాయపడ్డారు.