Home » haryana
హర్యానా రాష్ట్రంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ నిమజ్జనం సందర్భంగా నీటిలో గల్లంతై ఏడుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనపై హర్యానా సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉ�
బీజేపీ నేత సోనాలి ఫొగట్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హర్యానాలోని ఆమె ఫామ్హౌస్లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయమైంది. సోనాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు ఫామ్హౌస్లో తనిఖీలు చేయగా... ఈ విషయం వెలుగులో�
20 నిమిషాల క్రితమే తన భార్య తనకు ఫోన్ చేసి దగ్గరికి వచ్చానని, పికప్ చేసుకోవడానికి రమ్మని చెప్పినట్లు.. తీరా చూస్తే ఆమె ఇక లేదనే వార్త తెలిసిందని భర్త వాపోయాడు. ట్రైన్ దిగిన అనంతరం తొమ్మిదేళ్ల కుమారుడు ఏడుస్తూ పరుగు పరుగున ట్రైన్ దిగి తండ్రికి �
హర్యానా రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈక్రమంలో పంజాబ్ లోని ఛండీగఢ్ లో ప్రధాని హోమీ భాభా క్యాన్సర్ ఆసుపత్రి, పరిశోధనా కేంద్రాన్నిప్రారంభించనున్నా�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఛండీగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి షహీద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఛండీగ్ ఎయిర్పోర్ట్గా మార్చేందుకు పంజాబ్, హర్యానా అంగీకరించాయి. ఈ విషయమై ఈరోజు హర్యానా ఉప ముఖ్యమంత్రి �
రెండు రోజులుగా మిస్సైన సైని.. శుక్రవారం కురుక్షేత్రలోని కెనాల్లో విగత జీవై కనిపించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. సైనికి ఒక సోదరుడు, ఇద్దరు సోదరిణులు ఉన్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. సైనిని కెనడా పంపించి మంచి జీవితం అందించాలని కుటుంబం క
స్కేట్బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
కూతురుకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినందుకు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడో తండ్రి. అంతేకాదు.. ఇంకోసారి తమ గ్రామంలోకి వస్తే వారిని చంపుతానని బెదిరించాడు. దీంతో భయపడ్డ సిబ్బంది అక్కడ్నుంచి పారిపోయి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రెండుగా విడిపోయిన తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీలు కలిసాయి..అటువంటప్పుడు విడిపోయిన భారత్,పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాలు తిరిగి ఎందుకు ఒక్కటిగా కలవకూడదు? ఈ మూడు దేశాలు కలవాల్సిన అవసరం ఉంది అంటూ వ్యాఖ్యానించారు హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.