Home » haryana
పొగట్ సిస్టర్,వాళ్ల తండ్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “దంగల్” సినిమాను చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ చూశారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కలెక్షన్లు రాబట్టిన దంగల్ సినిమాలో ప్రముఖ రెజ్లర్ బబితా పొగట�
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని చచ్చిన ఎలుకతో పోల్చిన హర్యానా సీఎంపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. సీఎం వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సీఎం వెంటనే చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చే
రామ్ రామ్ అనలేదని దంపతులను ఓ వర్గానికి చెందిన వారు చితకబాదడం కలకలం రేపుతోంది. అల్వార్ బస్టాండు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఆ దండగులను పట్టుకున్నారు. పూర్తి వివరాల్లో వెళితే.. హర్యానాలోని దిద్వానా నుంచి నూహ ప్రాంత�
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నొకలకు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ నివారం సడెన్గా బ్యాంకాక్ ట్రిప్కి వెళ్లిపోయారు. ప్రస్తుతం హర్యానా,మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థిత
టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సొనాలీ ఫొగత్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనాలీని ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సోనాలీ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా తాను గెలిస్తే..టిక్ టాక్ ను దేశభక్తి కోస�
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయింది. సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షులు, కేంద్ర హోం శాఖామంత్రి అమిత్షా హాజరయ్యారు. సమావేశంలో త్వరలో జరుగబోయే మహారాష్ట్ర, హర్యాణా అ�
వైద్య నిర్లక్ష్యంగా కారణంగా ఓ వ్యక్తి చావు అంచుల దాకా వెళ్లివచ్చాడు. MRI స్కానింగ్ మెషీన్ లో వృద్ధ రోగిని ఉంచి మర్చిపోయి డాక్టర్ వెళ్లిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హర్యానాలోని పంచకుల సెక్టార్ -6 లోని ఎంఆర్ఐ-స్కాన్ సెంటర్లో ఈ సంఘట�
అనుమతుల్లేకుండా విదేశీయులు భారత్ లో నివసించే హక్కు లేదని హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ అన్నారు. జాతీయ పౌరుల జాబితా (ఎన్ఆర్సీ)ని తమ రాష్ట్రంలో కూడా అమలు చేస్తామని ప్రకటించిన హర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఇవాళ మరింత ఘాటుగా స్పందించార�
ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం
మరోసారి దేశంలో ఎన్నికల నగరా మోగనుంది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ శనివారం మధ్యాహ్నం వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీపావళికి ముందే ఎన్నికలు