Home » haryana
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కోసం బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాజీ మంత్రి గోపాల్ ఖంద మద్దుతు తీసుకోవడాన్ని ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నాయకులు కూడా వ్యతిరేకిస్తున్నారు. గోపాల్ ఖంద మద్దతు విషయంలో వరుస ట్వీట్ల
హర్యానాలో సంపూర్ణ ఆధిక్యం సాధిస్తామన్న కమలనాథుల ఆశలకు గండిపడింది. హర్యానాలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం రాలేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం అనివార్యంగా మారింది. అనూహ్యంగా విపక్షాలు బలం పెంచుకోవడంతో ఆసక్తికరంగా సాగిన ఈ రెండు రాష్ట్రాల అసె�
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టడంతో ఆ పార్టీ మంచి జోష్ మీద కనిపిస్తోంది. అక్టోబరు 21న జరిగిన ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24 గురువారం వెల్లడించడంతో బీజేపీ చక్కటి ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్�
హర్యానాలో బీజేపీ అభ్యర్థిగా ఆడంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన టిక్ టాక్ స్టార్ సోనాలి పొగట్ ఓటమిపాలయ్యారు. మూడుసార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ బిషోయ్ చేతిలో ఆమె ఘోర ఓటమి పాలయ్యారు. 30�
హర్యానాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది. మరోసారి బీజేపీనే హర్యానాలో అధికారాన్ని అందుకుంటుందంటూ రాజకీయ పండితులు వేసిన అంచనాలు తలకిందులు అయ్యాయి. కింగ్ మేకర్ గా ఏడాది క్రితం దుష్యంత్ చౌతాలా స్థాపించిన జననాయక్ జనతా పార్టీ(JJP)మా�
హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉ�
మహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. మహా
మహారాష్ట్ర,హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193�
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 8 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భా�
హర్యానాలో ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకున్నామోడీ చరిష్మానే బీజేపీ నమ్మకుంది. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో తిరిగి పీఠం తమదే అన్న ధీమాలో బీజేపీ లీడర్లు ఉన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానా�