Home » haryana
10 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే ఓ పాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తున్నారు. అయ్యో..వాటర్ బాటిళ్ల కొనీ నీళ్లు తాగి..కూల్ డ్రింక్స్ కొని తాగి పడేస్తున్నాం..అదెక్కడో తెలిస్తే చక్కగా తాగేసిన బాటిల్స్ పట్టికెళ్లి ప్రతీ రోజు అవసరమైన పాల ప్యాకెట్స్ తెచ్�
నా భర్తను రెండేళ్ల క్రితం నేనే హత్య చేశాను..నాకు శిక్ష విధించండి అంటూ హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ మహిళ జనతాదర్బార్లో సాక్షాత్తూ హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్కు కన్నీళ్లతో ఓ లేఖ అందించింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం కలిగించింది.&nb
కాంగ్రెస్ లీడర్స్ ప్రియాంక, రాహుల్ గాంధీలు పెట్రోల్ బాంబుల లాంటోళ్లని హెచ్చరిస్తున్నారు బీజేపీ సీనియర్ లీడర్. మంగళవారం ఈ సందర్భంగా సీఏఏ, ఎన్నాఆర్సీలపై రాహుల్, ప్రియాంకలు చూపిస్తున్న వైఖరిపై ట్వీట్ ద్వారా స్పందంచారు. ‘ప్రియాంక గాంధీ, రాహ�
మనం రోజు తినే బంగాళాదుంపలు ఎక్కడ పండుతాయి అంటే భూమిలో అని ఠక్కున చెప్పేస్తాం. కానీ హర్యానాలోని కర్నాల్ జిల్లాలో బంగాళాదుంపలు పంట వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే అక్కడ బంగాళా దుంపల్ని గాలిలో పండిస్తున్నారు. అది కూడా సాధారణంగా మట్టిలో పండించే బం�
సార్వత్రిక ఎన్నికలలో అఖండ మెజార్టీ సాధించి కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతాపార్టీ దేశంలోని పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడాది కాలంలో తన అధికారాన్ని కోల్పోతూ వస్తోంది. ఏడాది కాలంలో 5 రాష్ట్రాల్లో అధికారాన
స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు. మహాత్మాగాంధీ �
హర్యానాలోని గుర్గావ్ లో పోలీసులు సైకిళ్లపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్లు పెట్టుకుని సైకిల్ పై పెట్రోలింగ్ చేయాలని గుర్గావ్ పోలీస్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పోలీజ్ జీపుల్లోను..వ్యాన్ లలోను పెట్రోలింగ్ కేవలం విశాలమైన రోడ్�
హర్యానాలో మహిళల కోసం త్వరలో ప్రత్యేక బస్సులను నడపునున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. అంబాలా, పంచకుల, యమునానగర్, కర్నాల్, కురుక్షేత్ర జిల్లాల్లో పైలట్ బెసిస్ “ఛత్ర పరివహన్ సురక్ష యోజన” కింద మహిళలకు మాత్రమే బస్సులను ప్రారంభించనుంద�
ఏటీఎంలోంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ హర్యానాలోని గుర్గావ్ లో ఏటీఎంల నంచి హెల్త్ రిపోర్టులు రానున్నాయి. స్మార్ట్సిటీ ప్రాజెక్టులో భాగంగా గుర్గావ్లో మన ఆరోగ్యం ఎలావుందో 10 నిముషాల్లో తెలుసుకోవచ్చు. స్మార్ట్ సిటీ అంటే అన్నీ సేవ�
హర్యానాలోని జీంద్లోని కందేలా గ్రామంలో ఒకే ఒక్క జామకాయను రూ. 100కు అమ్ముడవుతోంది. ఏంటీ కశ్మీర్ యాపిల్ పండుకు కూడా లేదు జామకాయకు ఏంటీ అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఈ జామకాయల రుచి చూసిన జనం వాటిని కొనటానికి ఎగజబడి మరీ కొంటున్నారు. క్యూలో నిలబడి మరీ జా