Home » haryana
మేడెక్కి మేసే ఎద్దును చూశావా అనేది ఒక పొడుపు కథ. కానీ నిజంగా ఎద్దులు మేడ ఎక్కుతాయా? మేడ ఎక్కుతాయో లేదో తెలీదు గానీ ఓ ఎద్దు మాత్రం ఏకంగా 125 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కేసింది. చక్కగా మొట్లు కనిపించాయి కదాని టకా టకా ఎక్కుకుంటూ పోయింది. కాన
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) హర్యానా రాష్ట్రంలోని మానేసర్లోని తన ప్లాంట్లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్
బోరు బావుల పట్ల అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యానికి మరో చిన్నారి బలైపోయింది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో సుజిత్ ఘటన మరచిపోక ముందే మరో ఘోరం జరిగింది. హర్యానాలోని హారి సింగ్ పురా గ్రామంలో ఐదేళ్ల చిన్నారి బోరుబావిలో పడిపోయింద�
బోరు బావులకు చిన్నారుల ప్రాణాలు బలైపోతున్నాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా బోరు బావుల విషయంలో నిర్లక్ష్యం కొనసాగుతోంది. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా,మనప్పారైలో సుజిత్ ఘటన మరచిపోక ముందే మరో ఘోరం జరిగింది. హర్యానాలోని హారి సింగ్ పురా �
హర్యానాలోని కలనవాలి ఏరియాలో నివసిస్తున్న ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎద్దు తినేసింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది అక్షరాలా నిజం. అసలు విషయమేంటో తెలుసుకుందామా! వివరాలు.. హర్యానాలోని కలనవాలి లో ఓ మహిళా తన 40 గ్రాముల బం�
హర్యానాలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇవాళ(అక్టోబర్-27,2019)రాజధాని చంఢీఘర్ లోని రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో మరోసారి హర్యానా సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేశారు. జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప
హర్యానాలో బీజేపీతో కలిసి ఆదివారం అధికారం పంచుకుంటున్న జననాయక్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అజయ్ చౌతాలాకు తీహార్ జైలు అధికారులు 2 వారాల శలవు (ఫర్లో) మంజూరు చేశారు. జేజేపీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలాకు అజయ్ చౌతాలా తండ్రి. హర్యానాలో ప్రభుత్వం ఏర్ప
హర్యానాలో రాజకీయం ఒక కొలిక్కి వచ్చింది. బీజేపీతో కలిసి జేజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. దుష్యంత్ చౌతాలాకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు బీజేపీ అంగీకరించింది. సీఎం గా మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీపావళి
హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టేందుకు బీజేపీ రెడీ అయ్యింది. బీజేపీ-జేజేపీ సర్కార్ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదివారం(అక్టోబర్ 27,2019) మధ్యాహ్నం
హర్యానా లోక్హిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తమకు అవసరం లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కందా సపోర్ట్ లేకుండానే ప్రభుత్వాన్ని