Home » haryana
హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అస
హర్యానాలో మరోసారి బీజేపీదే అధికారం అని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. ఏబీపీ న్యూస్,రిపబ్లిక్ టీవీ,టైమ్స్ నౌ,టీవీ9 భారత్ వర్ష్,న్యూస్ 18ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం…90 స్థానాలున్న హర్యానాలో బీజేపీ 69 కాంగ్రెస్ 11, ఇతరులు 10స్థానాల్లో గెలిచే అవ�
హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 5గంటలకు మహారాష్ట్రలో 44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైం�
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ ట్విట్టర్లో బీజేపీ ఎమ్మెల్యే వీడియో ఒకటి పోస్టు చేశారు. వీడియోతో పాటు బీజేపీలో ఉన్న ఒకే ఒక్క నిజాయతీపరుడు అంటూ కామెంట్ చేశారు. అందులో ఎవరికీ ఓటేద్దామని నొక్కినా సరే అది రూలింగ్ పార్టీ కమలానికే వెళ్తుందని ఎమ్మె�
మహారాష్ట్ర, హర్యానా శాసన సభలకు జరుగుతున్న ఎన్నికల్లో పోలింగ్ సోమవారం ఉదయం నుంచి ప్రశాంతంగా జరుగుతోంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నాల్ లోని పోలింగ్ కేంద్రానికి సైకిల్ పై వచ్చారు. &nb
మహారాష్ట్ర, హర్యానా, హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. దేశ వ్యాప్తంగా 52 స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లలో నిల�
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్రలోని సతారా, మధ్యప్రదేశ్లోని సమస్తీపుర్ లోక్సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మహారాష్ట్ర, హర్యానాలతో పా�
తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్, మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. సున్నిత ప్రాంతాలను ఇప్పటికే గుర్తించిన పోలీసులు అదనపు బలగాలను రప్పించారు
హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీజీ బీజీగా గడిపి… బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేసిన ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాస్త టైం చిక్కగానే బ్యాట్ పుచ్చుకుని క్రికెట్ ఆడారు. ఆయన క్రికెట్ ఆడింది ఢిల్లీలోని గల్లీలోనో, ఏ పెద్
మహారాష్ట్ర, హార్యానా శాసనసభలతో సహా 17 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్ధానాల ఉప ఎన్నికల ప్రచారానికి శనివారం అక్టోబరు19వ తేదీ సాయంత్రం తెర పడింది. ఎన్నికల ప్రచారంలో నాయకులు ఓటర్లను ఆకర్షించేందుకు అనేక హామీలతో పాటు పలు విన్యాసాలు కూడా చ