Home » haryana
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 27వ తేదీ, దీపావళి పండుగకు ముందే ఎన్నికలు పూర్తి చేయాలని ఈసీ భావిస్తోందని తెలుస్తోంది. మహారాష్ట్ర అసె�
ఉగ్రవాదులు దసరా పండుగను టార్గెట్ చేశారు. దసరా రోజున దాడులకు స్కెచ్ వేశారని నిఘా వర్గాలు తెలిపాయి. రైల్వేస్టేషన్లు, దేవాలయాల్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడొచ్చని
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హర్యానాలో బీజేపీ ఎలక్షన్ క్యాంపెయిన్ ను ప్రధాని మోడీ ఇవాళ(సెప్టెంబర్-8,2019)లాంఛనంగా ప్రారంభించారు. హర్యానా ప్రజలు త్వరలో ఎవరిని ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నారో తేలిపోయిందన్నారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్
కొత్త వాహన చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. హర్యానాకు చెందిన వ్యక్తికి ట్రాఫిక్ పోలీసులు రూ. 16 వేలు జరిమానా విధించారు.
హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న హథిర గ్రామంలో బీజేపీ ఎమ్మల్యే చేసిన ఘనకార్యం రచ్చలేపుతోంది. ప్రాంతం పేరు కురుక్షేత్ర.. చేసేదేమో ఆశీర్వాద్ యాత్ర. కానీ, తానేసార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేశోడో తెలుసా.. మహిళలతో అశ్లీలంగా డ్యాన్స్లు చే�
చేతిలో గన్ పెట్టుకుని హీరోలా రెచ్చిపోయాడు ఓ వ్యక్తి. కారులో వచ్చినందుకు టోల్ ట్యాక్స్ కట్టమన్న పాపానికి గన్ తో బెదిరింపులకు దిగాడు. నానా హంగామా చేశారు. చివరకు టోల్ ట్యాక్స్ కట్టకుండా దర్జాగా చెక్కేశాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది.
ఆరోదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.ఏడు రాష్ట్రాల్లోని 59 లోక్ సభ స్థానాలకు ఇవాళ(మే-11,2019) పోలింగ్ జరుగుతుంది.ఉత్తరప్రదేశ్ లోని 14,హర్యానాలోని 10,వెస్ట్ బెంగాల్ లోని 8,బీహార్ లోని 8,మధ్యప్రదేశ్ లోని 8,ఢిల్లీలోని 7,జార్ఖండ్ లోని 4లోక్ సభ స్థానాలకు ఆరో �
NDA ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే రైతులను లూటీ చేసిన ‘షెహన్షా’ను ఐదేళ్ల లోపే కటకటాల వెనక్కి పంపిస్తానంటూ ప్రధాని మోదీ హర్యానాలోని ఫతేబాద్లో ఎన్నికల ప్రచార సభలో మరోసారి తనకు చేసిన హెచ్చరికలపై UPA చైర్పర్సన్ సోనియాగాంధీ అల్లుడు, పారి
ప్రతిపక్ష పార్టీలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విరుచుకపడుతున్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆయన ఎన్నికల మీటింగ్లలో పాల్గొంటూ మాటల తూటాలు పేలుస్తున్నారు. మే 08వ తేదీ బుధవారం హరియాణాలోని ఫతేహాబాద్లో బీజేపీ ఎన్నికల ర్యాలీ నిర్వహించింది. ఈ �
నరేంద్రమోడీ సర్కార్ తీసుకున్న పాలసీపై తీవ్ర విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ.ఎకానమీ నుంచి అగ్రికల్చర్ వరకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై రాహుల్ ఫైర్ అయ్యారు.ప్రధాని మోడీని బాక్సర్ తోనూ, ఎల్కే అడ్వాణీని కోచ్ తోనూ రా�