Home » haryana
రైలు పట్టాలపై నిలబడి సెల్ఫీ దిగుతున్న ఓ ముగ్గురు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ సంఘటన హర్యానాలోని పానిపట్లో బుధవారం (మే 1) ఉదయం జరిగింది.
డేరా బాబా..డేరా బాబా హత్యలు..అక్రమాలు..వంటి పలు వివాదాస్పదాలతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి డేరా బాబు (గుర్మీత్ సింగ్) కు జైలు శిక్ష ఖారయ్యి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడా డేరా బాబా జైల్లో కూడా ‘డేరా’ వేసేశాడు. హర్యానాలోని ర�
గాయాలపాలైన ప్రెగ్రెంట్ ను హాస్పిటల్ కు తరలిస్తున్న అంబులెన్స్ హర్యానాలోని సిర్సా లోక్ సభ బీజేపీ అభ్యర్థి సునీతా దుగ్గల్ రోడ్ షో కారణంగా 15 నిముషాల పాటు ట్రాఫిక్ లో చిక్కుకుంది.శుక్రవారం(ఏప్రిల్-19,2019)ఈ ఘటన జరిగింది.చేతికి గాయమైన గర్భిణిని కో�
చంఢీఘడ్ : ప్రాంతం ఏదైనా..మహిళా ఓటర్లే కీలకంగా మారారు. మహిళల ఓట్లతోనే ఏ నాయకుడైనా అధికారాన్ని దక్కించుకునేది. ఎన్నికల్లో మహిళా ఓటర్లు అంత్యం కీలకంగా మారిన సందర్భంగా వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేసింది ఎన్నికల కమిషన్. హర్యానా రాష్ట్రంలో ద
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప �
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో బుధవారం(మార్చి-20,2019) సాయంత్రం ప్రమాదవశాత్తూ 60 అడుగుల బోరుబావిలో పడిన 18 నెలల చిన్నారి శుక్రవారం(మార్చి-22,2019) క్షేమంగా బయటికొచ్చాడు.47గంటలపాటు NDRF, ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి చిన్నారి�
హర్యానా రాష్ట్రంలోని హిసర్ జిల్లాలోని బల్ సమంద్ గ్రామంలో మార్చి 20, 2019న 18 నెలల బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడ్డాడు. చిన్నారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు NDRF, సైన్యం, స్థానిక అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గురువారం(మార�
అందాల ప్రపంచాన్ని కాదని ఆర్మీలోకి చేరింది ఓ అమ్మాయి. గ్లామర్ ప్రపంచాన్ని ఏలాలని చాలామంది యువతులు కలలు కంటుంటారు.
హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�
ఢిల్లీ: ప్రఖ్యాత ఆరావళి పర్వాతాలకు ఏదైనా (హాని)జరిగితే ఊరుకునేది లేదని హరియాణా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ పుణ్యమా అని..అడవులు..కొండలు..గుట్టలు మాయం అయిపోతున్నాయి. ఈ క్రమంలో ఆరావళి పర్వత శ్రేణు�