Home » head
దేశాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మర్కజ్ తగ్లిబీ జమాత్ కార్యక్రమానికి సంబంధించినది అంటూ ఇప్పుడు సోషల్ మీడియో వైరల్ అవుతున్న ఓ ఆడియో క్లిప్ విని ఇప్పుడు అధికారులు స్టన్ అవుతున్నారు. మర్కజ్ తబ్లిగీ జ
దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు… వ్యతిరేకిస్తున్న వారు… మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ హింసకు దిగాయి. దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని,వాహనాలు తగలబెట్టేయడంతో స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ�
భిన్నత్వంలో ఏకత్వం అనే పదం భారతదేశానికి సరిపోయినంతగా మరేదేశానికి సరిపోదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ లో ఉండే అన్ని మతాల,కులాల ప్రజలు కలిసి,మెలిసి జీవనం సాగిస్తుంటారు. ఈ కల్చర్ ని చూసి చాలా దేశాలు భారత్ గ్రేట్ అంటూ మెచ్చుకుంటాయి. �
సోషల్ మీడియాలో రకరకాల ఛాలెంజ్లు, గేమ్ లు వస్తున్నాయి. అందులో కొన్ని తెగ వైరల్ అవుతున్నాయి. యువతను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛాలెంజ్ లు, గేమ్ లు
సెల్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఆరోగ్య సమస్యలను ఆహ్వానించినట్టే. మొబైల్ ఫోన్ అనేది ప్రతిఒక్కరికి నిత్యావసరంగా మారిపోయింది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడేవారిలో అనారోగ్య సమస్యలు అధికంగా ఉన్నాయని ఓ కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్రలేసిన దగ్గర నుం�
భారతదేశపు మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్(CDS)గా ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను కేంద్రప్రభుత్వం ఖరారు చేసింది. డిసెంబర్ 31,2019న ఆర్మీ చీఫ్గా రావత్ రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ పేరును చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా ప్రకటించడం విశేషం.
రాజస్థాన్లోని జాలోర్లో ఓ చిన్నారి తల వంట పాత్రలో ఇరుక్కుపోయింది. మూడేళ్ల చిన్నారి ఆడుకుంటూ అన్నం వండే పాత్రలో తలను దూర్చింది. అయితే తల అందులో ఇరుక్కుపోయింది. దీంతో చిన్నారి గుక్కపెట్టి ఏడ్వడంతో తల్లిదండ్రులు హుటాహుటిన ఆ పాత్రను తీయడాని�
ఆస్తి కోసం తోడబుట్టిన తమ్ముడిని చంపేశాడు ఓ అన్న. తమ్ముడి తల నరికి పొలంలో పడేశాడు. కొంతకాలంలో ఆస్తి కోసం అన్నదమ్ములిద్దరి మధ్యా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆస్తి దక్కించుకోవటానికి అన్న రామాంజనేయులు తమ్ముడి తల నరికివేసిన ఘటన అనంతపురం జి�
సాధారణంగా ఏ జంతువుకైనా తోక వెనుక వైపే ఉంటుంది. అయితే ఓ కుక్కకు మాత్రం నుదిటిపై ఉంది.
బంగ్లాదేశ్లోని జాయ్పుర్హత్ జిల్లాలో దారుణం జరిగింది. ఆహారంలో వెంట్రుక వచ్చిందని ఓ భర్త వికృతంగా ప్రవర్తించాడు. భార్యకి గుండు కొట్టాడు. నిర్లక్ష్యానికి ఇదే తగిన శిక్ష అని తన