డబ్ల్యూహెచ్ఓ విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ నిర్ణయం తీసుకోనున్నారు
రోనా కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి(హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కోరారు.
దేశరాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది. అంతకంతకూ వాయు కాలుష్యం పెరిగిపోతోంది.
హైదరాబాద్ నగరాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, చికున్ గన్యా, డయేరియా, డిప్తీరియా విజృంభించాయి. వైరల్ జ్వరాలతో నగరవాసి