-
Home » HEARING
HEARING
'మాకు వివాదం వద్దు, పరిష్కారం కావాలి...' వీధికుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో వీధి కుక్కలను తొలగించాలన్న ఆదేశంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (supreme court) లో ఇవాళ విచారణ జరిగింది.
కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో విచారణ.. మూడు వారాలకు వాయిదా..
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
Trinamool MP Mahua Moitra : లోక్సభ స్పీకరుకు ఎంపీ మహువా మొయిత్రా సంచలన లేఖ
ఎథిక్స్ కమిటీ విచారణ అనంతరం తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు సంచలన లేఖ రాశారు. ఎథిక్స్ కమిటీ ఛైర్మన్ తనను విచారణ పేరుతో వస్త్రాపహరణం చేశారని, అనైతికంగా, పక్షపాతంతో ప్రవర్తించారని మహువా ఆరోపించారు....
MLC Kavitha Letter ED : ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. మార్చి11న విచారణకు హాజరవుతా
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మార్చి9న విచారణకు హాజరు కావాలని ఆమెకు ఈడీ నోటీసులు పంపింది. ఈ మేరకు ఈడీకి ఎమ్మెల్సీ కవిత ఒక లేఖ రాశారు.
MLA Purchase Case : సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ.. తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
Lakhimpur Kheri Violence: వేరే కేసులు తీసుకోకుండా, వాయిదా వేయకుండా కేవలం లఖింపూర్ కేసు విచారణకే ఐదేళ్లు పడుతుందట!
సుప్రీం అడిగిన ప్రశ్నకు సెషన్స్ కోర్టు ఇచ్చిన వివరణను న్యాయమూర్తులు ప్రస్తావిస్తూ, విచారణ పూర్తి కావడానికి కనీసం ఐదేళ్లు పట్టవచ్చని సెషన్స్ జడ్జి తెలియజేశారని పేర్కొన్నారు. రైతులపై కారు తోలిన ముగ్గురు వ్యక్తులను ఆందోళనకారులు కొట్టిచంప�
సీబీఐ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై కీలక విచారణ
సీబీఐ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంపై కీలక విచారణ
Supreme Court : ఏపీ, తెలంగాణ అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. తెలుగు రాష్ట్రాలతోపాటు కేంద్రం, ఈసీకి నోటీసులు
అసెంబ్లీ సీట్ల పెంపుపై దాఖలైన రిట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ, ఏపీలో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను 119 నుంచి 153కి పెంచాలని, ఏపీలో 175 నుంచి 225 వరకు పెంచా�
Supreme Court CAA : సీఏఏపై విచారణను మరోసారి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని-2019 (సీఏఏ) సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. సీఏఏపై దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. సెప్టెంబర్ 19 నుంచి విచారణ జరుగుతుందని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. ఈ క
Gyanvapi Mosque Case : జ్ఞానవాపి మసీదు కేసు..హిందూపక్షం పిటిషన్ విచారణకు అనుమతి, ముస్లిం పక్షం పిటిషన్ తిరస్కరణ
జ్ఞానవాపి మసీదులో శృంగేరి గౌరి విగ్రహం వద్ద పూజల నిర్వహణపై హిందూ పక్షం దాఖలు చేసిన పిటిషన్ ను విచారించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది. జ్ఞానవాపి కేసు విచారణ నేపథ్యంలో వారణాసిలో హై అలర్