Home » heat waves
ఓ వైపు దంచికొడుతున్న ఎండలు, మరోవైపు అకాల వర్షాలు.. ఇదీ తెలంగాణలో నెలకొన్న వింత వాతావరణం. రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోద
తెలంగాణ రాష్ట్రంలో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణం పొడిగా ఉండి సాధారణం కన్నా 2,3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతనమోదవతుందని అధికారులు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు విలవిలలాడుతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారింది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మూడు
అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఒక్కసారిగా పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అసలే మాడు పగిలే ఎండలతో జనాలకు చెమట్లు పడుతుంటే, వడగాలులు తోడయ్యాయి.
అసలే కరోనా సెకండ్ వేవ్ తో విలవిలలాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో ముప్పు పొంచి ఉంది. ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు, వడగాలులు పెరగనున్నాయి. ఇవాళ్టి (మార్చి 27,2021) నుంచి వడగాలులు ప్రారంభమై రేపట్నుంచి (మార్చి 28,2021) మరింత ఉధృతరూపం దాల్చనున్నట్లు �
తెలంగాణలో అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భానుడి భగభగలకు జనాలు విలవిలలాడిపోతున్నారు. ఎండ తీవ్రతకు చెమట్లు కక్కుతున్నారు. అప్పుడే పగటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. క్రమంగా టెంపరేచర్లు రికార్డ్ స్థాయిక�
ఎండా కాలం వచ్చేసింది. అప్పుడే సూర్యుడు మండిపోతున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. సుర్రుమనే ఎండతో జనాలు విలవిలలాడిపోతున్నారు. మరోవైపు దాహంతో గొంతులు ఎండిపోతున్నాయి. ఎంత నీరు తాగినా దాహం తీరడం లేదు. దీంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం జనాలు నాన
this summer very hot: సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప�
భానుడి భగభగలకు తెలుగురాష్ట్రాలలో ప్రజలు అల్లాడిపోతున్నారు. సూర్యుని ప్రతాపానికి తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం(12 మే 2019) వడదెబ్బ తగిలి 8 మంది చనిపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నలుగురు వడదెబ్బ తగిలి మృతిచెందారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వే
హైదరాబాద్ : తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ఆవర్తనం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో రాగల 24 గంటల్లో ఉరుములు �