ఈ ఏడాది మండిపోయే ఎండలను తట్టుకునేందుకు అంతా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత వాతావరణంలో మళ్లీ ఎల్ నినో పరిస్థితులు రాబోతున్నాయి. ఈసారి ఎండాకాలం ముందే మొదలవడంతో పాటు మండే ఉష్ణోగ్రతలు కూడా ఉక్కిరిబిక�
హీట్ వేవ్స్..ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించటానికి ప్రపంచదేశాలన్నీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే రాబోయే విధ్వంసానికి మనిషి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో వచ్చే ఏడాది నుంచి ఎండలు మండబోతున్నాయి. ప్రజలు భరించలేనంతగా ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తేల్చింది.
సెప్టెంబర్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజుకురోజుకు పెరుగుతున్న ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.
పిట్టల్లా రాలుతున్న జనం
తెలంగాణలో మంటలు పుట్టిస్తున్న ఎండలు
రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఎండల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే..