-
Home » heat waves
heat waves
ఏపీలోని ఈ జిల్లాల ప్రజలకు హెచ్చరిక.. వడగాలులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
రాయలసీమ జిల్లాల్లో 40 నుంచి 42°C వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉందన్నారు.
ఏపీకి వడగాల్పుల హెచ్చరిక.. ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం
తీవ్రమైన ఎండలు, వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న టెంపరేచర్.. మరో రెండు రోజుల్లో..
గతంతో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో ముందుగానే ముదురుతున్న ఎండలు. మరో రెండు రోజులు భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నా వాతావరణ శాఖ.
మండుతున్న ఎండలను లైట్ తీసుకుంటున్నారా.? తస్మాత్ జాగ్రత్త..!
ఎండతీవ్రతతో తెలియకుండానే చాలా మంది అనారోగ్యం పాలవుతున్నారు. ఇల్లు దాటి బయటికి వెళ్లనివారు కూడా వడదెబ్బ తగిలి నీరసించిపోతున్నారు.
భానుడి భగభగలు..ప్రజల విలవిల
Summer Effect : భానుడి భగభగలు..ప్రజల విలవిల
ఆరంభంలోనే అదరగొడుతున్న భానుడు
ఆరంభంలోనే అదరగొడుతున్న భానుడు
రాబోయే 5 రోజులు జాగ్రత్త.. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు
ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. మార్చిలోనే మే నెల ఎండలను గుర్తు చేస్తున్నాయి. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారీ వానలు..! ఏపీకి మరోసారి వర్ష సూచన, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని హెచ్చరిక
మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత
ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అంటోంది ఐఎండీ. సూరీడు సుర్రుమంటాడు. మాడు పగిలిపోవడం ఖాయం. భానుడి భగభగలకు చిర్రెత్తిపోతోంది. కాసుకోండి అంటూ అలర్ట్ చేసింది వాతావరణ శాఖ.
ఈ సమ్మర్లో మాడు పగలడం ఖాయం..! ఈసారి సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు, ఏపీ తెలంగాణలో మంటలే
గతంలో ఎప్పుడూ లేనంతగా ఎండలు ఉండబోతున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. రోళ్లు పగిలే ఎండలు కొట్టడం ఖాయమని పరిస్థితులు చూస్తే కూడా అర్థమవుతోంది.