Home » heat waves
Andhra Pradesh Rain : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వాన పడింది.
Summer:ఇది ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. దాంతో ఎండల తీవ్రత ఎలా ఉంటుందోనని జనాలు భయపడుతున్నారు.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండ మండిపోతోంది. మాడు పగిలిపోతోంది. కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయ్. అప్పుడే ఏమైంది.. ముందుంది సినిమా అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. ముందు ముందు ఎండలు మరింత మండిపోతాయని చెబుతున్నారు. ఈ ఏడాది చాలా హాట్ గురూ అని వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక గుండెల
హీట్ వేవ్స్..ప్రపంచానికి సవాల్ విసురుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్ నియంత్రించటానికి ప్రపంచదేశాలన్నీ వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేదంటే రాబోయే విధ్వంసానికి మనిషి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
దేశంలో వచ్చే ఏడాది నుంచి ఎండలు మండబోతున్నాయి. ప్రజలు భరించలేనంతగా ఎండలు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయని ప్రపంచ బ్యాంకు నివేదిక తేల్చింది.
సెప్టెంబర్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజుకురోజుకు పెరుగుతున్న ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణాలో ఈ రోజు, రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షములు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు. హైదరాబాద్ లో శనివారం 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
దేశంలో భానుడి భగభగలు మంట పుట్టిస్తున్నాయి. ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృధ్ధులు అల్లాడిపోతున్నారు.