Home » Heatwaves
మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Hot Summer: అత్యధికంగా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజాంలో 41.8 ఉష్ణోగ్రత నమోదైంది.
ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా దేశమంతా భానుడు తన ప్రభాతం చూపిస్తున్నాడు. ఈ క్రమంలో భారత వాతావరణ కేంద్రం ఇచ్చిన తాజా నివేదిక భయం కలిగిస్తోంది.
ఈ ఏడాది హాటెస్ట్ ఫిబ్రవరి నరకం చూపింది. రానున్న రెండు నెలలు అంతకుమించి ఎండలు ఉంటాయంటున్నారు. బయటకు వెళితే జరభద్రం అని హెచ్చరిస్తున్నారు.(Hottest Summer)
Heat Wave Alert : దేశంలో ప్రచండ భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం 8 గంటలకే ఎండలు మండుతున్నాయి.
Weather Alert : ఏప్రిల్లోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నెలలో తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఉష్ణోగ్రతలు 104 డిగ్రీల ఫారెహీట్ కు చేరటంతో సముద్రంలో వందల జీవులు మృత్యువాత పడి ఒడ్డుకు చేరుతున్నాయి. మృత్యువాత పడుతున్న జీవుల్లో స్టార్ ఫిష్, నత్తలు, కాపుష్కలే, రాక్ ఫిష్, క్లామ్స్ వంటి జీవులు అధికంగా ఉన్నాయి.
ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతోంది. కరోనావైరస్ తర్వాత మరో ముప్పు పొంచి ఉందా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రపంచం మరో ముప్పు ఎదుర్కోవాల్సి ఉందంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉదయం 8గంటల నుంచే ఎండలు నిప్పుల కొలిమిలా మారడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఆరు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 నుంచి 48 డిగ్రీలు మధ్య �