Home » HEAVY
‘అరె ఏందిరా బాబూ..వ్యాక్సిన్ వేయించుకోవటానికి వచ్చారా? వైరస్ అంటించుకోవటానికి వచ్చారా?అనేలా ఉంది. జనాలు ఒకరిమీద మరొకరు పడుతూ రావటం చూస్తే..ఒకేసారి వందలాదిమంది వ్యాక్సిన్ వేయించుకోవటానికి రాగా తొక్కిసలాట జరిగింది.
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం భారీగా పెరుగుతోంది. నీటి ప్రవాహం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భారీ వరదతో భద్రాచలం నుంచి ఏజెన్సీ ప్రా�
తిరుమలలోని సప్తగిరులను మంచు కమ్మేసింది. ఒకవైపు పొగమంచు అందాలు.. మరోవైపు ఘాట్రోడ్డు దృశ్యాలు.. కనువిందు చేస్తున్నాయి. తిరుమలలోని ప్రకృతి రమణీయత ఆకట్టుకుంటోంది. అయితే వీటిని చూసే భాగ్యం మాత్రం భక్తులకు లేకుండా పోయింది.పొగమంచులో తిరుమల ఎం�
అల్పపీడనం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఇదే క్రమంలో చేతికొచ్చిన పంటలు నీట మునిగాయి. ఏపుగా పెరిగిన సాగు నేలవాలింది. ఆరుగాళ్ల కష్టం నీళ్లపాలైంది. పంట అమ్మి సొమ్ము చేసుకుందామనుకున్న అన
దీపావళి పండుగకు ఒక రోజు ముందే..దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు వణికిపోతున్నారు. వాయు కాలుష్యం అధ్వాన్నంగా మారింది. ప్రస్తుత సీజన్లో అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం అత్యల్ప గాలి నాణ్యత నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. గురువారం సాయంత్రం నగరంలో గాలి �
దక్షిణాంధ్ర, ఉత్తర తమిళనాడుకు ఆనుకుని ఉన్న నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా అల్పపీడనం ఏర్పడదింది. 2019, అక్టోబర్ 24వ తేదీ బుధవారానికి మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఏపీ తీరం వైపుగా వచ్చే అవకాశాలున్నాయని, దీని ఫ�
బీహార్ రాష్ట్రంలో వరదలు పోటెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాజధాని పాట్నాతో సహా దారుణంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మధుబని, కిషన్ గంజ్, ముజఫర్ పూర్, అరరియ, బంకా, సమస్తిపూర్, సహస, పు
ఉత్తర్ ప్రదేశ్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. భారీ వర్షాలు..వరదలు పోటెత్తడంతో ఇళ్లు కూలిపోతున్నాయి. వృక్షాలు, కరెంటు పోల్స్ పడిపోతున్నాయి. దీంతో 48 గంటల్లో
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. సౌరాష్ట్ర,కుచ్ ల ప్రాంతాల్లో శనివారం (సెప్టెంబర్ 21)న భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులతో పాటు మేఘాలయా, నాగాలాండ్, మణిపూర్,మిజోర�
వాన చుక్క కోసం వేయి కళ్లతో ఎదురు చూసే రాయలసీమ ఇప్పుడు వరదలతో అల్లాడుతోంది. వర్షాలు వద్దు బాబోయ్ అంటోంది. వర్షాకాలంలో అన్ని ప్రాంతాలల్లోను కురిసే వాన రాయలసీమలో మాత్రం.. కురిసామా..వెలిసామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు మాత్రం వద్దన్నా సరే వి�