Home » Heavy Rain Fall
ఇక మంగళవారం సాయంత్రం 5 గంటలకు కాకినాడ జిల్లా డి.పోలవరంలో 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పలు చోట్ల రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో జన జీవనం స్థంభించింది.
రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
ఫలక్ నుమా, చార్మినార్, మలక్ పేట్, గోషామహల్, సంతోష్ నగర్, మెహిదీపట్నం సర్కిళ్ల పరిధిలో 5 సెంటీమీటర్ల నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో సిద్ధిపేట, నారాయణరావు పేటలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
రాడార్ డేటా, ఉపగ్రహ చిత్రాలు, వాతావరణ నమూనాల ద్వారా క్లౌడ్ బరస్ట్ లు జరిగే ప్రమాదాన్ని గుర్తించే అవకాశం ఉన్నా అది ఎప్పుడు ఎక్కడ (Cloud Burst)
అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ప్రజలను అలర్ట్ చేశారు.
అమరావతిలో అత్యధికంగా 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులోనూ 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరులో 23 సెంటీమీటర్లు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో 19 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లాలోని తెనాలిలో 18 సెంటీమీటర్లు