Home » Heavy Rains
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి వాతావరణం అనుకూలించక పోవడంతో విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్ విమానాశ్రయంలో పైలెట్ ల్యాండ్ చేశారు.
సత్యనారాయణపురంలో 14.4సెంటీమీటర్లు, సుజాత నగర్ లో 13.8 సెంటీమీటర్లు, ఈ బయ్యారంలో 14 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. పాత కొత్తగూడెంలో 13.4 సెంటీమీటర్లు, ఇల్లందులో 11.8 సెంటీమీటర్లు, మణుగూరులో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.
జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. Andhra Pradesh Rains
వర్షాకాలంలో ఏ మాత్రం అజాగ్రత్తగా వాహనాలు నడిపినా స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ. ఇలా స్కిడ్ అవడానికి కారణం ' హైడ్రో ప్లానింగ్' అట. దీని గురించి జాగ్రత్తలు చెబుతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. అసలు 'హైడ్రో ప్లానింగ్'
అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్
ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడం లేదని మండిపడ్డారు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తం అల్లకల్లోలంగా మారిందని తెలిపారు.
మూడు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నల్లమల ఫారెస్ట్ తడిసి ముద్దైంది. నల్లమల ఘాట్ లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి గుంటూరు, కర్నూలు జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
భారీ వర్షాల కారణంగా రానున్న రెండు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో 40 సెంటి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతోపాటు గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.