Home » Heavy Rains
ప్రాణాపాయంలో ఉన్న ఓ శునకాన్ని చూడగానే ఇద్దరు చిన్నారుల మనసు చలించిపోయింది. భారీగా ప్రవహిస్తున్న మురుగు కాల్వలోకి దిగి శునకం ప్రాణాలు కాపాడారు. వారి సాహసాన్ని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. ఉత్తరాంద్ర ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని తెలిపింది.
వరద ఉధృతి తగ్గేవరకు జాగ్రత్తలతో రాకపోకలు సాగించాలని గ్రామస్తులకు అధికారులు సూచనలు చేశారు. మరోవైపు ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటోంది.
ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
ఏటూరు నాగారం మండలం దొడ్ల వద్ద జంపన్న వాగు పొంగి పొర్లడంతో కొండాయి గ్రామం నీట మునిగిపోయింది. గ్రామానికి చెందిన ఎనిమిది మంది గల్లంతు అయి ప్రాణాలు కోల్పోయారు. ఆ గ్రామంతో పది ఇళ్లు నేల మట్టం అయ్యాయి.
గోదావరిలో పెరిగిన నీటి మట్టంతో స్నాన గట్టం మొత్తం వరద నీటిలో మునిగింది. దీంతో గోదావరి ఒడ్డుకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
పర్యాటకులకు హిమాచల్ పర్యాటక శాఖ, హోటళ్ల సంఘం శుభవార్త వెల్లడించింది. భారీవర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హిమాచల్ హోటల్ అసోసియేషన్, హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకున్�
తెలంగాణలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో పలు జిల్లాల్లో వరదలు వెల్లువెత్తాయి. వరదల్లో 30 మంది కొట్టుకుపోగా, 18 మృతదేహాలు వెలికితీశారు. మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట ముని
కేబినెట్ లో ఆమోదించిన ప్రధాన అంశాలు అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్రం భారీ వర్షాలు, వరదలు లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది.
వరదలకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 31వ తేదీకి వాయిదా వేసింది.