Home » Heavy Rains
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
మరి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐదు చోట్ల 11 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలంలోని జానంపేట్ లో 158.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డు అయింది.
పశ్చిమ - మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. సెప్టెంబర్3వ తేదీ నాటికి ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది.
అందాల కులులో భవనాలు పేక మేడల్లా కుప్పకూలిపోతున్నాయి. కొండలపై అందంగా కనిపించే భవనాలు పేక మేడల్లా కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ శాంతికుమారి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
భారీ వర్షాలతో వణుకుతోన్న హిమాచల్
వర్షాలతో చెన్నై వాసులకు ఊరట లభించింది. కొద్ది రోజులుగా ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్న నగర వాసులు ఉపశమనం పొందారు.
ప్రస్తుతం 20 నుండి 30 రోజుల దశలో ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కలుపు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దీనిని నివారించి ఎరువులను వేస్తే మంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడులను తీయవచ్చంటున్నారు శ్రీకాకుళం ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త , డా. పి . వ�
డెంగీ జనాల్ని భయపెడుతోంది. దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్నాయి. సాధారణ జ్వరం లాగనే డెంగీ ఫీవర్ వస్తుంది. కానీ జ్వరం తగ్గిన తరువాత దాని లక్షణాలు బయటపడతాయట. లక్షణాలు బయటపడగానే వెంటనే అలర్ట్ అవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు.