Home » Heavy Rains
గుజరాత్ రాష్ట్రంలో తీరం దాటిన బిపర్జోయ్ తుపాన్ రాజస్థాన్ రాష్ట్రంలో ప్రళయం సృష్టిస్తోంది. ఈ తుపాన్ ప్రభావం వల్ల అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో బార్మేర్, సిరోహి, బాన్స్ వారా, ఉదయపూర్ జిల్లాల్లో వరదలు జన నివాస ప్రాంతాలను ముంచెత్తాయి....
చైన్ పూర్, పంచ్ ఖపన్ మున్సిపాలిటీల్లో కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతోటే వరదలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు.
నేపాల్ను ముంచెత్తిన వరదలు
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు పడటంతో కొండచరియలు విరిగిపడ్డాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి చాలా మంది చిక్కుకుపోయారు.
రాజస్థాన్ రాష్ట్రంలో బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.రాజస్థాన్లోని బార్మర్, రాజ్సమంద్ జిల్లాల్లో సంభవించిన వరదల వల్ల ఒక మహిళ సహా నలుగురు వ్యక్తులు మరణించారు....
అసోం రాష్ట్రాన్ని వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా నదులు పొంగి ప్రవహిస్తుండటంతో అసోం అతలాకుతలం అయింది.బ్రహ్మపుత్రతోపాటు పలు నదులు ప్రమాదస్థాయికి మించి ప్రవహిస్తున్నాయి.వందలాది గ్రామాలు నీట మునిగా�
బిపర్జోయ్ తుపాన్ గుజరాత్ రాష్ట్రంలో తీరాన్ని దాటడంతో పలు గ్రామాల్లో తీవ్ర ఆస్తి నష్టం సంభవించింది. గుజరాత్ సముద్ర తీరప్రాంతాల్లో తుపాన్ వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. తుపాన్ విపత్తు వల్ల 22 మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారుల�
బిపర్జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్లోని కచ్లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్క�
బిపర్జాయ్ తుపాన్ ముప్పు రోజురోజుకు తీవ్రమవుతోంది.ఈ తుపాన్ వల్ల సముద్రతీరంలో ఎతైన అలలు, భారీవర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్ ముప్పు పెరుగుతున్నందున ఐఎండీ అలర్ట్ ప్రకటించింది.
బిపర్జోయ్ తుపాన్ ప్రభావం వల్ల కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో గాలులతో పాటు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ గురువారం వెల్లడించింది. ఈ తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని దీని ప్రభావం వల్ల సముద్ర తీర ప్రాంతాల్లో భారీ గాలులు వీస్తాయని....