Home » Heavy Rains
మరో 3 రోజులు భారీ వర్షాలు
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
జామ్నగర్ జిల్లాలోని జామ్నగర్ తాలూకా (269 మిమీ), వల్సాద్లోని కప్రద (247 మిమీ), కచ్లోని అంజర్ (239 మిమీ), నవ్సారిలోని ఖేర్గామ్ (222 మిమీ) ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌరాష్ట్ర-కచ్, దక్షిణ గుజరాత్ ప్రాంతాల్లోని �
రాజస్థాన్ లోని తొమ్మిది జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల కారణంగా చార్ ధామ్ యాత్రపై ప్రభావం పడే అవకాశం ఉంది.
రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాల వల్ల వరదలు రావడంతో నలుగురు మరణించారు. ముంబయి, మధ్య మహారాష్ట్రతో సహా మహారాష్ట్రలోని కోస్తా ప్రాంతాల్లో రాబోయే 48 గంటలపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది....
రానున్న 24 గంటల్లో అత్యధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని ముంబయి నగరంలో కురుస్తున్న భారీవర్షాలతో ఓ భవనం కూలింది. ఈ భవన శిథిలాల కింద ముగ్గురు చిక్కుకున్నారు. ముంబయి నగరంలోని ఘట్ కోపర్ బంగ్లాలో ఒక భాగం కూలిపోగా ఇద్దరిని రక్షించగా, మరో ముగ్గురు శిథిలాల కింద చిక్కు�
వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ కారణంగా ఏపీ, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి
ఆదివారం వరకు పూర్తి స్థాయిలో తెలంగాణ అంతటా నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.
ఉమ్మడి ఖమ్మంతో పాటు ములుగు, యాదాద్రి-భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.