Home » Held
పరారీలో ఉన్న నిందితుల కుటుంబం, పరిచయస్తులను ప్రశ్నించే చట్టపరమైన ప్రక్రియ కింద కిరణ్దీప్ కౌర్ను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. మార్చిలో, అమృతపాల్ సింగ్ కార్యకలాపాలకు విదేశీ నిధులు సమకూర్చిన ఆరోపణలపై ఆమెను జల్లుపూర్ ఖేడా
ఈ విషయమై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ఇది నా కార్యాలయం. ఇది నా కార్యాలయం కాకముందు నుంచి వయనాడ్ ప్రజల కార్యాలయం. ఇలాంటి కార్యాలయంపై దాడి జరగడం నిజంగా దురదృష్టకరం. విధ్వంసం ఎప్పుడూ సమస్యల్ని పరిష్కరించదు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండడం మంచ�
తెలంగాణ శాసనసభ సమావేశాలు అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి. ఏడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. అయితే 20 రోజుల పాటు సెషన్స్ కొనసాగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఆఫ్ఘానిస్థాన్లో ఎన్నికలు జరపాలని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి త్వరగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏర్పా
Kerala Assembly Polls : కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదీ… అధికార ఎల్డీఎఫ్ పరిస్థితి ఎలా ఉంది… ప్రజల అభిమానంతో మరోసారి అధికారంలోకి వస్తుందా… గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన యూడీఎఫ్… ఈసారి గెలుస్తుందా…? అధికారం కోసం సుదీర్ఘ కాలంగా ఎదు�
Vogo bike : హైదరాబాద్లో వోగో మోటర్ సర్వీసెస్ సంస్థ (Vogo bikes) బైక్లను అద్దెకు ఇస్తుంటుంది. ముఖ్యంగా మెట్రో స్టేషన్లు కేంద్రంగా ఈ సంస్థ బైక్లను ఆన్లైన్లో అద్దెకు ఇస్తుంది. బైక్లు అవసరం ఉన్న వారు యాప్ ద్వారా వాటిని బుక్ చేసుకుంటారు. ఈ బైక్స్కు
పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టిన మాతృమూర్తి పిల్లల చదువు కోసం ఓ మాతృమూర్తి ఏకంగా తన మంగళసూత్రాన్నే తాకట్టు పెట్టింది. కర్ణాటకకు చెందిన ఒక మహిళ తన పిల్లల చదువు కోసం ఏకంగా మంగళసూత్రాన్ని తాకట్టు పెట్టి ట�
కేటుగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను దోచుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల ఫ్రాడ్స్ గురించి విన్నాము. ఇప్పుడు సేవ పేరుతోనూ చీటింగ్ చేస్తున్నారు కొందరు నీచులు. పేదల అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని ఓ ఎన్జీవో ఘరానా మోసానికి పాల్ప�
గురువారం(ఏప్రిల్-16,2020)విడుదలైన దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ఎన్నికల్లో అధికార డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ కొరియా ఘన విజయం సాధించింది. కరోనా పోరాటంలో అధ్యక్షుడు మూన్ జే ఇన్ స్పందనకు ప్రజల ఆమోదంగా ఈ విజయాన్ని చూడవచ్చు. దక్షిణ కొరియా �
పాక్ యుద్ధ విమానాన్ని వెంటాడి కూల్చిన తర్వాత.. పాక్ భూభాగంలో కూలిపోయింది భారత్ విమానం. అందులోని పైలెట్ విక్రమ్ అభినందన్ ప్యారాచూట్ ద్వారా సేఫ్ గా ల్యాండ్ అయ్యారు. పాక్ సైనికులు వెంటనే ఆయనను చుట్టుముట్టి బంధించారు. అభినందన్పై జాలి, దయ చూపకు�