Home » Help Line Numbers
థాయిలాండ్లో కొందరు యువకులు మోసపోయారని తనకు తెలిసిందని మంత్రి లోకేశ్ చెప్పారు. ఐటీ, డిజిటల్ ఉద్యోగాల పేరుతో అక్కడికి వెళ్లిన యువకులు ఏజెంట్ల చేతిలో మోసపోయారని తెలిసిందన్నారు.
విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ఒకే ట్రాక్ పై ముందున్న విశాఖపట్టణం - పలాస రైలును వెనుక నుంచి వచ్చిన విశాఖ - రాయగడ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడు బోగీలు ధ్వంసం అయ్యాయి.
ప్రమాద స్థలంలో విద్యుల్ లేకపోవడంతో అంధకారం నెలకొంది. సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. Vizianagaram Train Accident