Home » Highest
జపాన్ ఉత్తర ప్రాంతంలో గత వారం రోజులుగా 35 డిగ్రీలకు పైగా ఎండలు నమోదయ్యాయి. నగోయా సిటీతోపాటు కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదు కావొచ్చని అంచనా. ఈ స్థాయిలో అక్కడ 1875లో మాత్రమే ఎండలు నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి.
బిట్ కాయిన్ ధర మళ్లీ క్రమంగా పెరుగుతోంది. కొన్ని వారాలుగా 30-40 వేల డాలర్ల మధ్యలో ఊగిసలాడుతూ వచ్చిన బిట్ కాయిన్ ధర ఇప్పుడు మళ్లీ రికవరీ బాట పట్టింది.
కోవిడ్ 19 పరిస్థితి సూచిక విడుదల చేసింది వైద్య ఆరోగ్య శాఖ. ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచిక ఎంచుకున్న రాష్ట్రాల మధ్య ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయి అని ప్రకటించింది.
తెలంగాణను కరోనా సెకండ్ వేవ్ కుదిపేస్తోంది. రాష్ట్రంలో పాలనకు బ్రేకులు వేస్తోంది. ప్రభుత్వ పెద్దలతో పాటు అధికారులు కరోనా బారిన పడటంతో పనులు ఆలస్యమవుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం(మార్చి-24,2021 రాష్ట్రవ్యాప్తంగా 31,855 కొత్త కరోనా కేసులు,95మరణాలు నమోదయ్యాయి.
Maharashtra మహారాష్ట్రలో కరోనా కేసులురోజురోజుకి రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో 15,817 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో..ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఈరోజువే కావడం గమనార్హం. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 56మంది క
415 new corona cases register in Telangana : తెలంగాణలో కొత్తగా కరోనా 415 కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 91 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడి గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,86,354కు చేరింది. తెలంగాణలో ఇప్పటివరకు 1,541 మంది �
U.S. loses one life every 33 seconds to COVID-19 గత వారం అమెరికాలో ప్రతి 33 సెకండ్లకు ఒక కరోనా మరణం నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు. గత వారంలో మొత్తంగా 18,000కు పైగా కోవిడ్ మరణాలు అమెరికాలో నమోదయ్యాయి. అంతుకుందు వారంకంటే రికార్డు స్థాయిలో గతవారం 6.7శాతం కోవిడ్ మరణాలు ప�
వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారిలో భారతీయుల సగటు ఆదాయం అందరికంటే అధికంగా ఉంది. అంతేగాదు..వివిధ రంగాల్లో మనోళ్లు ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తున్నారు. ఇతర దేశాలకు చెందిన వారం కంటే..భారతీయులు సంపాదనలో ముందే నిలుస్తున్నారు. �
భారత్లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కొన్ని రోజులుగా 20వేలకు పైగా కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న(జూలై 14,2020) ఒక్కరోజే 29వేల 429 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా వైరస్ సోకిన బ