Home » Highway
ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ కలవడానికి ఓ వ్యక్తి 700 కిలోమీటర్లు నడిచాడు. అదీ కూడా..చెప్పులు లేకుండా..ద రియల్ హీరో.. నా గమ్యం..నా గెలుపు.. పాదయాత్ర హైదరాబాద్ టు ముంబై..అంటూ ప్ల కార్డు పట్టుకుని ఆ యువకుడు నడిచాడు.
జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం(మార్చి-23,2021) రాకపోకలు నిలిచిపోయాయి. కాశ్మీర్కు ప్రవేశ ద్వారం "జవహర్ టన్నెల్ ఏరియా"లో భారీ హిమపాతం మరియు బనిహాల్, ఛందేర్కోటె ప్రాంతాల మధ్యలో కొండ చరియలు విరిగిపడిన కారణంగా మంగళవారం జమ్ము-శ్రీనగర్ జాత
young women collecting money in ghatkesar: హైదరాబాద్ ఘట్ కేసర్ లో స్వచ్చంద సంస్థ పేరుతో అమ్మాయిలు చందాలు వసూలు చేయటం కలకలం రేపింది. చందాలు వసూలు చేస్తున్న రాజస్తాన్, గుజరాత్ కి చెందిన ఆరుగురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన ఆరుగురు అమ్�
College student found half-burnt: ఉత్తరప్రదేశ్లో మరో దారుణం జరిగింది. ఓ యువతి 60 శాతం కాలిన గాయాలతో, రోడ్డు పక్కన నగ్నంగా పడి ఉండడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలో లేకపోవడంతో ఏం జరిగిందన్న విషయం ఇప్పుడే చెప్పలేమని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసుల�
Case filed against Mahesh Manjrekar : బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ఇతర భాషా చిత్రాల్లో నటించిన మహేశ్ మంజ్రేకర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. కారును ఢీకొనడంతో తనపై చేయి చేసుకున్నాడని, అంతేగాకుండా..అసభ్యపదజాలంతో దూషించాడని ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పూ�
flood in chaitanyapuri : హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో..అత్యవసరమైతే తప్ప..బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నా..కొంతమంది పట్టించుకోవడం లేదు. బేఖాతర్ చేస్తూ..వాహనాలు తీసుకుని రోడ్డెక్కుతున్నారు. పలు ఏరియాల్లో ట్రాఫిక్ పోలీసుు ఆపే ప్రయత్న
madhapur boy safe: హైదరాబాద్ మాదాపూర్లో నాలుగేళ్ల బాలుడి మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. అర్థరాత్రి 2 గంటల సమయంలో మేడిపల్లి దగ్గర నేనావత్ మోక్షా నాయక్ ను గుర్తించారు పోలీసులు. మోక్షా నాయక్ ఆదివారం(అక్టోబర్ 4,2020) మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్
ఏపీ సీఎం జగన్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. పేషెంట్ ను తీసుకెళ్తున్న అంబులెన్స్కు దారి ఇవ్వడం కోసం ఆయన తన క్వానాయ్ ని ఆపించారు. కడప జిల్లా పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం జగన్.. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని నివాసానికి క�
ఒక సంవత్సరం కాదు…రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు కాదు ఏకంగా 400 సంవత్సరాల కిందట మర్రిచెట్టు అది. దానిని కాపాడుకోవడానికి గ్రామస్తులు ప్రచారం నిర్వహించారు. జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మర్రిచెట్టును తీసివేయద్దని అన్న గ్రామస్తుల ఆశ నెరవేరబో
జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు ఇక తిప్పలు తప్పవు. ఎందుకంటే నగదు చెల్లించే వాహనాలకు ఒక్క లైన్ మాత్రమే అందుబాటులో ఉండనుంది. 2020, జనవరి 15వ తేదీ బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. హైబ్రిడ్ విధానంలో 25 శాతం లేన్లు నగదు చెల్లించే వామ�