Home » Highway
రాజ్యసభలో గడ్కరీ మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులపై వసూలు చేస్తున్న టోల్ ట్యాక్స్ లలో మార్పులు తెచ్చి వినియోగదారులకు..
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో ఆరుగురు మరణించారు.
శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ధార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. రౌ-ఖల్ఘాట్ నాలుగు లేన్ల రహదారిపై, గణ్పతి ఘాట్ వద్ద మూడు ట్రక్కులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ట్రక్కులు అతివేగం కారణంగా అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వాహనాలు బోల్తాపడ్డాయి.
ముంబై-గోవా హైవేలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు పరస్పరం ఢీ కొనడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. మంగావ్ కు సమీపంలో ఇవాళ ఉదయం 5 గంటలకు ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుందని ప
ప్రస్తుతం ఉదయం పూట 3,000 మాటర్ల దూరం వరకు బాగానే కనిపిస్తుందని, దీంతో పెద్ద ఇబ్బుందులేమీ ఉండవు. కశ్మీర్ లోయకు చేరుకోవడానికి జమ్మూ-శ్రీనగర్ మాత్రమే ఏకైక మార్గం. కొద్ది రోజులుగా హిమపాతంతో మూసుకుపోయిన ఈ రోడ్డు, శుక్రవారం సాయంత్రానికి హిమపాతం తగ్�
ఆదివారం ఉదయం పొగ మంచు కారణంగా హైవేపై రోడ్డు సరిగ్గా కనిపించలేదు. దీంతో వెనుక నుంచి వచ్చిన వాహనం ముందుగా వెళ్తున్న మరో వాహనాన్ని ఢీకొంది. దీంతో ఆ వాహనాలు అక్కడే ఆగిపోయాయి.
కొందరు దొంగలు శుక్రవారం సాయంత్రం ఆ కేసినోలోకి ప్రవేశించి, అక్కడున్నవారిని తుపాకీతో బెదిరించి, భారీగా సొమ్మును చేజిక్కించుకుని, తమ కారులో పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ దొంగలను వెంటాడారు. ఆ దొంగలు చిలీలోని నార్త్ కోస్టల్ హైవేపైకి
జమ్ము-కాశ్మీర్లో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో కొండ చరియలు విరిగిపడిన కారణంగా రహదారికి ఇరువైపులా వాహనాలు స్తంభించిపోయాయి. రోడ్లపై పెద్దపెద్ద రాళ్లు ఉండటంతో అధికారులు వాటిని తొలగిస్తున్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో కొండ చరియలు విరిగిపడటం ఆగడం లేదు. తాజాగా కిన్నౌర్ లోని ఓ జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి.
దొరసాని సినిమాతో విజయ్ దేవరకకొండ తమ్ముడు ఆనంద్ తెలుగు సినిమాకు పరిచయమైన సంగతి తెలిసిందే. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో ప్రామిసింగ్ హీరో అనిపించుకున్న ఆనంద్ ప్రస్తుతం సాలిడ్ హిట్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈక్రమంలోనే కేవీ గుహన్