Home » HIMSELF
ఆర్టికల్ 370 తొలగించడం ద్వారా కశ్మీర్ సమస్యను పరిష్కరించాం. ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తివ్రవాదాన్ని అణచివేసి చాలా ప్రాంతాల్లో కేంద్రం పెట్టిన ఆంక్షల్ని ఎత్తివేశాం. ఇక బిహార్, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో తీవ్ర వామపక్ష వాదం నశించింది. ఇప్పుడు
అప్పటికే 30 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి బాగానే ఉందని, త్వరలోనే కోలుకుని డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే జాదవ్ను పోలీసులు విచారించగా.. ఈ ఘటనకు ఎవరూ బాధ్యులు కారని చెప్పాడట. తన గర్ల్ఫ్�
అగ్నితో ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదం. కావాలంటే ఈ వీడియో చూడండి. ఒక యువకుడు నిప్పుతో ఆడుకోవాలనుకుంటే.. మంటలు ఒళ్లంతా అంటుకున్నాయి. కానీ, ఆ కుర్రాడు జాగ్రత్తపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Save graveyard In UP : తమ కళ్లెదుటే స్థలాలను కబ్జా చేస్తున్నా..కొంతమంది చూసిచూడటన్లుగా వ్యవహరిస్తుంటారు. మరికొంతమంది పోరాటానికి దిగుతారు. వారి బెదిరింపులకు వెనుకడగు వేస్తుంటారు. ఇలాగే..చనిపోయిన తర్వాత..పాతిపెట్టే…శ్మశాన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన టీవీ నటి శ్రావణి సూసైడ్ కేసులో పోలీసులు కీలక విచారణ చేపట్టనున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి బయల్దేరిన సాయి, శ్రావణి కుటుంబసభ్యులను ఎస్సార్నగర్ పోలీసులు విచారించనున్నారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటు�
టిక్ టాక్ వీడియోలో మోజులో పడ్డ కొంతమంది కోతినుంచి మనిషిలా మారి తిరిగి కోతి చేష్టలతో పిచ్చెక్కిస్తున్నారు. కొంతమంది పిచ్చి పిచ్చి ఫీట్లు చేసి ప్రాణాలమీదకు తెచ్చుకుంటుంటే మరికొందరు పిచ్చి పనులతో అందరికీ పిచ్చెక్కిస్తున్నారు. ఎవ్వరూ చేయ
మహారాష్ట్రాలోని బంధార్ జిల్లాలో పులికి చేతికి చిక్కినట్లే చిక్కి ప్రాణాలను కాపాడుకున్నాడు ఓ వ్యక్తి. చనిపోయినట్లు నటించి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేయటంతో వైరల్ గా మారింది. అసలు �
ఐసిస్ ఉగ్రసంస్థ చీఫ్ అబూ బకర్ ఆల్-బాగ్దాదీ చనిపోయినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఇవాళ(అక్టోబర్-27,2019)ప్రకటించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ…సిరియాలో డెడ్ ఎండ్ టన్నెల్లో అమెరికా స్పెషల్ ఫోర్స్ ఆపరేటర్లు అబూ బకర్ ని గుర్తిం�
టిక్ టాక్ వీడియోలో పెద్ద విలన్గా ఫోజులు కొట్టిన అశ్విని కుమార్ (30) తుపాకీతో కాల్చుకుని చనిపోవడం సంచలనం సృష్టించింది. యూపీ రాష్ట్రంలో బర్హాపూర్ ప్రాంతంలో ఏరియాలో బస్సులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను మూడు హత్యలలో ప్రధాన నిందితుడిగా పోలీసుల�
పొలం భూమికి పట్టా చేయడం లేదంటూ ఓ రైతు తనను తానే సజీవ సమాధి చేసుకునేందుకు ప్రయత్నించాడు.