Home » History
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాలుగు దశాబ్దాల పాటు ముఖ్య పాత్ర పోషించిన శక్తివంతమైన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక కనుమరుగైపోతున్నాయి. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఉన్న ఏడు మిగ్-27విమానాలు శనివారం నుంచి ఇక కనుమరుగైపోనున్నాయి. 1999 కార్గిల్ యుద్ధసమయంలో ఆపర�
ఏడు నెలల పిల్లాడు ఓ పేద్ద సిటీకి మేయర్ గా ఎన్నికయ్యాడు. ఇది నిజంగా విచిత్రమే. ఏడు నెలల పిల్లాడంటే బోసినవ్వులు నవ్వుతూ..నేలపై పాకుతూ ఆడుకుంటుంటాడు. కానీ విలియం చార్లెస్ మెక్మిలియన్ అనే ఏడు నెలల పసివాడు మేయర్ గా ఎన్నిక అవ్వటమే కాదు ఆదివారం (డి�
ప్రజల మనుగడకు దూరంగా వేల సంవత్సరాలుగా కంటికి కనిపించిన నగరమొకటి శాస్త్రవేత్తలకు దర్శనమిచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో ఈ అద్భుతం వెలుగు చూసింది. దీనిని కాంస్య యుగం నాటి నగరంగా గుర్తించారు. అప్పటి కోటలు, కోట బురుజులు, దేవాలయం, స్మశానం, వస్తువులు, ప�
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యాదాద్రి ఆలయ పునర్నిమాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరికొన్నిరోజుల్లోనే యాదాద్రిలో అద్భుతం చూడబోతున్నాం. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ఆధునిక తెలంగాణ చరిత్ర కూడా రూపుదిద్దుకుంటోంది. భవిష్య�
ఇప్పుడు దేశంలో ప్రతీ పనికీ ఆధార్ అటాచ్ చేయడం కంపల్సరీ అయిన పరిస్థితి.
ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.
హిందువులకు అత్యంత పవిత్ర క్రతువుగా భావించే కుంభమేళా ప్రధానంగా నాలుగు ప్రాంతాల్లో జరుగుతోంది. అవి హరిద్వార్, ప్రయాగ్రాజ్, ఉజ్జయినీ, నాసిక్. ఆయా ప్రాంతాల ప్రత్యేకతేంటి? కుంభ మేళాకూ...గంగానదికీ సంబంధం ఏమిటి...