Home » Hitech City
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ �
ప్రభుత్వం నెత్తీ నోరు బాదుకుంటున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. తమతో పాటు అమాయకుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తికి సహకారం ఇస్తున్నారు. నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు హో�
గృహ నిర్మాణ రంగంలో అగ్రగామి మైహోమ్ గ్రూప్(My Home Group).. మరో ప్రతిష్ట్మాత్మక ప్రాజెక్టును చేపట్టింది. హైదరాబాద్ కోకాపేటలో.. తర్క్ష్య(TARKSHYA) పేరుతో భారీ
హైదరాబాద్కు తలమానికమైన మెట్రో రైలు సేవలు మరింత విస్తరిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఐటీ ఉద్యోగులు ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ-రాయదుర్గం మెట్రో మార్గం నేడు ఫ్రారంభంకాబోతోంది. ఇప్పటివరకు నాగోల్ నుంచి హైటెక్సిటీ వరకు నడిచే మెట్రో రై
హైదరాబాద్ అభివృద్ధి అంటే..మొదట తానే గుర్తుకొస్తానని చెప్పారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. వివిధ దేశాలు తిరిగా..రాత్రింబవళ్లు కష్టపడినా..హైదరాబాద్ అభివృద్ధి కోసం..ఇక్కడకు రావాలని ఎంతోమందిని ఆహ్వానించడం జరిగిందన్నారు. 2004లో ఎన్నికల్లో ఓడిపోయినా..అధ�
ఐటీ కంపెనీలకు నెలవుగా ఉన్న హైటెక్ సిటీలో హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు కావడం సంచలనం సృష్టించింది. SOT పోలీసుల బృందం హోటళ్లపై మెరుపు దాడి చేసింది. విదేశాల నుంచి యువతులను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం అందడంతో సోదా�
రాయదుర్గం మెట్రో స్టేషన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అక్టోబర్ 15వ తేదీ వరకు మిగిలిన పనులు పూర్తి చేసి నెలాఖరు వరకు ప్రయాణీకులకు అందుబాటులోకి తెస్తామని మెట్రో అధికారులు వెల్లడిస్తున్నారు. దీపావళి నాటికి ప్రారంభిస్తామంటున్నారు. మెట్రో రై
హైదరాబాద్ ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. రోజురోజుకి ట్రాఫిక్ పెరిగిపోతోంది. నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు నరకం చూస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో 42 కిలో మీటర్ల మేర మారథాన్ రన్ జరుగుతోంది. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భారీ సంఖ్యలో రన్నర్స్ పాల్గొన్నారు. ఆగస్టు 25వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటలకు అంజనీ కుమార్ చేతుల మీదుగా పీపుల్స్ ప�
గుడ్ న్యూస్..అమీర్ పేట – హైటెక్ సిటీ మెట్రో రైలు పెద్దమ్మ గుడి వద్ద ఆగబోతోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ రైలు పలు స్టేషన్ల వద్ద ఆగడం లేదు. దీనితో చాలా మంది ప్రయాణీకులు మెట్రోకు దూరమయ్యారు. దీనిని గమనించిన మెట్రో అధికారులు ఆయా స్టేషన్ల వద్ద పనులు వే