Home » home isolation
కరోనా సోకి హోం ఐసొలేషన్ లో ఉన్న ఢిల్లీ వాసులు ఇకపై ఆక్సిజన్ అందుబాటు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో అందిన తాజా గణాంకాల ప్రకారం.. లక్ష మందికిపైగా కోవిడ్ బాధితులు హోం ఐసొలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
కరోనా రోగులను ఆసుపత్రుల్లో చేర్చుకునే విషయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి బాధితులను ఆసుపత్రిలో చేర్చుకోవాలో స్పష్టం చేసింది. తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్నవారిని మాత్రమే ఆసుపత్రుల�
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా లక్షణాలు కనిపిస్తే ఏం చేయాలి? హోం ఐసోలేషన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనిపై చాలామందికి అనేక అనుమానాలు, సందేహాలు, భయాలు ఉన్నాయి. స్పష్టమైన అవగాహన లేదు. మరి నిపుణులు ఏమంటున్నారు.
దేశంలో ఒకవైపు కరోనా వ్యాక్సిన్ కొరత.. మరోవైపు ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత వేధిస్తోంది. అయినా టెన్షన్ పడాల్సిన పనిలేదు. బెడ్ దొరకడం లేదని హైరానా పడొద్దు.. మీ ఇంట్లోనే ఐసీయూ రూం సెట్ చేసుకోవచ్చు. కాకపోతే అందుకు తగ్గ డబ్బులు ఉంటే చాలు..
మధ్యస్థాయి లేదా అసలు లక్షణాలు లేకుండా కరోనాతో బాధపడుతూ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? ఏ మందులు అవసరం లేదు? ఇంట్లో వాళ్లకి కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
ప్రోనింగ్ విధానం బెస్ట్ అని ఆరోగ్య శాఖాధికారులు వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం అవలంబించిన..ఓ 82 ఏండ్ల వృద్ధురాలు..కరోనా వైరస్ పై విజయం సాధించింది.
తెలంగాణ సీఎం కేసీఆర్కు సోమాజిగూడలోని యశోద ఆసుపత్రితో వైద్య పరీక్షలు చేశారు. వైద్యులు మొత్తం ఆరు రకాల టెస్టులు నిర్వహించారు.
దేశరాజధాని ఢిల్లీలో సింగిల్ డేలో అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 24,375 కరోనా కేసులు నమోదయ్యాయి.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు.