Home » Home Minister Amit Shah
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ ఠాక్రే బేషరతుగా మద్దతు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేంద్ర హోంమంత్రి మునుగోడు పర్యటన ఖారారు అయ్యింది. ఆగస్టు 21 మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్న క్రమంలో అమిత్ షా ఈ సభకు హాజరుకానున్నారు.
పంజాబ్ లోని వాఘా-అటారి సరిహద్దు తరహాలో గుజరాత్లోని బనస్కాంత జిల్లాలోని నాడా బెట్లో ఇండో-పాక్ సరిహద్దు వ్యూయింగ్ పాయింట్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు.
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలు, రాజకీయ పరిణామాలపైనా అమిత్ షాకు వివరించనున్నారు గవర్నర్ తమిళిసై
క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
ఉగ్రవాదులనే కాల్పులు జరిపాం
రైతు సంక్షేమమే వెంకయ్య లక్ష్యం
పాకిస్తాన్తో చర్చలు జరిపే ప్రసక్తే లేదు..!
అక్టోబర్ 18వ తేదీన రైల్ రోకో నిర్వహించాలని, దసరా పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల దిష్టిబొమ్మలను దహనం చేస్తారని రైతుల సంఘాల నేతలు ప్రకటించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. నక్సల్స్ ప్రభావిత 10రాష్ట్రాల సీఎంలతో ఆదివారం భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం యాంటీ నక్సల్ ఆపరేషన్స్ ఎలా జరుగుతున్నాయని తెలుసుకోనున్నారు.