Home » Home Ministry
కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో సడలింపు ఇస్తోంది. కరోనా హాట్ స్పాట్, కంటైన్ మెంట్ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో నిబంధనలను సడలింపు చేసింది.
దేశవ్యాప్తంగా జాతీయ పౌరుల పట్టిక (NRC) ఇంకా అమలు చేయలేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. లోక్ సభలో ఎన్ఆర్సీ అమలుపై లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా మంత్రిత్వ శాఖ రాతపూర్వకంగా సమాధానమిచ్చింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలో NRC ప్రవేశపెట్టేందు
పౌరసత్వ సవరణ బిల్లు 2019 చట్టాన్ని తిరస్కరించే అధికారం దేశంలోని ఏ రాష్ట్రానికి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ కేంద్ర జాబితా క్రింద ఈ చట్టం అమల్లోకి వచ్చినందున ఈ కొత్త చట్టం, 2019 ను అమలు చేయడానికి ఏ రాష్ట్రం నిర�
ఓ వైపు బీజేపీ తమ నాయకులను ఇబ్బందులకు గురి చేస్తుందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే అదేం లేదు అంటూ బీజేపీ కొట్టి పడేస్తుంది. మరోవైపు మాత్రం కాంగ్రెస్ నాయకులపైన మాత్రం ఎప్పటివో కేసులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ �