Home » home
తల్లి భారమై పోయింది.. ఆమె ఇచ్చిన ఆస్తి ముద్దు అయిపోయింది. నవ మాసాలు మోసి కని పెంచిన తల్లినే కొడుకులు రోడ్డుపై వదిలి వేశారు. పక్షవాతంతో బాధపడుతున్న కన్నతల్లిని ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ అంబర్ పేటలో చోటు చేసుకుంది. అంబర్ ప�
తెలంగాణ రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిన వారిని సమాజం నుంచి వెలేసినట్లుగా..శ్మశానంలో ఉంచడాన్ని కలకలం రేపింది. కల్హేర్ మండలంలోని ఖానాపూర్ తండాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. వీరిల�
కరోనావైరస్ కారణంగా పని చేసే మార్గాలు మారుతున్నాయి. ఈ క్రమంలో ఆట తీరు కూడా మారుతోంది. రాబోవు కాలంలో ఇంకా పెద్ద మార్పులను చూసేందుకు సిద్ధం అవుతున్నారు ప్రజలు. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్ 2020) బ్రాడ్కాస్టర్లు ఇటీవల ఎగ్జిబిషన్ మ్యాచ్�
దక్షిణ కొరియా నిపుణులు COVID-19 బంధువుల నుంచే వ్యాప్తి చెందుతుందని అంటున్నారు. ఇంటి చుట్టు పక్కల వారు, తెలిసిన వారి ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్తున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ).. యూఎస్ సెంటర్స్ లో జులై 16న
మానవాళి మనుగడకు ముప్పుగా మారింది కరోనా వైరస్ మహమ్మారి. ఇప్పటికే లక్షలాది మందిని కాటేసింది. కోటిన్నర మంది బాధితులయ్యారు. ఇంకా ఎంతమందిని కరోనా పొట్టన పెట్టుకుందో తెలీదు. ఈ పరిస్థితుల్లో ఇల్లే పదిలం అని యావత్ ప్రపంచం నమ్ముతోంది. ఎవరి ఇంట్లో వా
కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పులతో ఘన�
జార్ఖండ్లోని జంషెడ్పూర్లో ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చి దర్జాగా COVID-19 పేషెంట్ ఇంటికి వచ్చి మటన్ వండుకుని రైస్, చపాతీలు చేసుకుని తిని డబ్బు దోచుకెళ్లాడు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పర్సుది పోలీస్ స్టేషన్లో శనివారం కేసు ఫైల్ చేశారు. జుగ్�
ఢిల్లీలో కరోనా రోగుల సంఖ్య, కోలుకుంటున్న వారి సంఖ్యపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక ట్వీట్ చేశారు. ఢిల్లీలో పరిస్థితి దారుణంగా ఉందనే వార్తలు వస్తున్న వేళ కేజ్రీవాల్ ఆసక్తికర కామెంట్ చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితిపై ఆయన ట్వీట్ చేశారు. కరోన�
కరోనా నిబంధనలకనుగుణంగా (జులై 12, 2020) జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. జాతర సందర్భంగా ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు. ఎవరి ఇళ
కరోనా వ్యాధితో చనిపోయిన ఓ వ్యక్తి డెడ్ బాడీతో కుటుంబసభ్యులు గడిపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. చనిపోయారని, అంత్యక్రియల కోసం ఏర్పాటు చేయాలని ఫ్యామిలీ మెంబర్స్ కోరినా అధికారులు రెస్పాండ్ కాకపోవడంతో ఆ డెడ్ బాడీ ఏకంగా 48 గంటల పాటు ఇంట్లోనే ఉం�