Home » home
కరోనా పుణ్యామని అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆఫీసుల్లో ఉద్యోగాలు చేసుకునేవారంతా ఇంటినుంచే పనిచేయాల్సిన పరిస్థితి. కరోనా వైరస్ వ్యాప్తితో స్వీయ నియంత్రణకు అలవాటు చేసుకోవాల్సిన అవసరం. సాధారణంగా ఇంట్లోనుంచి పనిచేయాలంటే సవాల్ తో కూడుకున్నప�
కొత్త కరెంటు చట్టం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కొత్త చట్టం కారణంగా…రైతులు, ఇతరులపై పెను ప్రభావం చూపిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. �
పూణేలోని బాలేవాడి ప్రాంతంలోని ఒక ఐసోలేషన్ ఫెసిలిటీ నుండి 70 ఏళ్ల COVID-19 రోగి పారిపోయాడు. యార్వాడాలోని తన ఇంటికి చేరుకోవడాని దాదాపు 17 కిలోమీటర్లు అతడు నడిచాడు. నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన క్వారంటైన్ ఫెసిలిటీలో రోగులకు ఆహారాన్ని అందించట్లేదని, క�
ముంబై నుంచి అలహాబాద్ వెళ్లడానికి ఎటువంటి అనుమతులు లేకుండానే చేరుకున్నాడు ఓ వ్యక్తి. 25 టన్నుల ఉల్లిపాయలు కొనుక్కుని రోడ్డెక్కాడు. అలహాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామానికి చేరుకోవ
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గోస్పాడు క్వారంటైన్ సెంటర్ లో నిర్వాకం చేశారు. నెగెటివ్ వచ్చిన వ్యక్తికి బదులు పాజిటివ్ వచ్చిన వ్యక్తిని అధికారులు ఇంటికి పంపించారు. ఒకే పేరుతో ఇద్దరు ఉండటంతో అధికారులు తికమక
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో ఉన్న వలసకార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో తమ స్వస్థలాలకు చేరుకునేందుకు వందల కిలోమీటర్లు కా
ఏపీలోని ముస్లింలకు సీఎం జగన్ ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో రంజాన్ ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని కోరారు. తద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వానికి
లాక్డౌన్లో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం. ఈటైంలో కొంతమంది సోషల్ మీడియాలో,టీవీ షోలతో టైమ్ పాస్ చేస్తుంటారు. మరి కొంతమందేమో ఒంటరిగా, బోర్ ఫీలవుతుంటారు? ఇంకొంత మంది ఈ టైంను ఎలా యూజ్ చేసుకోవాలని ఆలోచిస్తుంటారు. వీళ్లకోసమే ఇంట్లో ఉండే, మీ స్కిల్స్
ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించేది రంజాన్ మాసం. ఉపవాసాలతో, ఖురాన్ పఠనంతో.. ప్రత్యేక నమాజులతో జరుపుకునే మాసానికి కరోనా ఆటంకం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న కరోనా ముప్పు ఇస్లామిక్ దేశాలను చుట్టుముట్టింది. సౌదీ అరేబియా వంటి ఇస్లామి