Home » home
ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఏపీలోనూ పంజా విసురుతోంది. ఏపీలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుల్వం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే కరోనా కట్టడికి అనేక చర్యలు తీసుకున్న జగన్ సర్కార్ తాజాగా �
మైక్ స్లిఫర్ అనే జర్నలిస్టు ఇంట్లో నుంచే లైవ్ వీడియో చేస్తున్నారు. వాతావారణ పరిస్థితుల గురించి వివరిస్తుండగా కుక్క పిల్ల వచ్చి అతని పక్కనే నిలబడింది.
కరోనావైరస్ మహమ్మారిని నివారించే ప్రయత్నాలకు ముందే స్టెఫానీ హోల్లోవెల్ పెయింటింగ్, బేకింగ్, స్థిరమైన తోటపనితో ఇంట్లో బిజీగా ఉన్నారు. ఆమె డల్లాస్, టెక్సాస్ ఇంటి లోపల ఉండవలసి వచ్చింది.
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. దీంతో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఇల్లు దాటి బయటకు రావడం లేదు. పిల్లలు, పెద్దలు
దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు
కరోనా వైరస్ పేరు వినబడితే చాలు ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. ప్రజలందరూ భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ వైరస్ కు చికిత్సను అందిస్తున్న డాక్టర్ల గురించి అయితే చెప్పనక్కర్లేదు భయంతో పాటు బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి వారి పైన ఒత్తిడి కాస్త
వలస కార్మికులు తమ రాష్ట్రాలకు తిరిగి వెళ్ళే బదులుగా,ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. లేకుంటే ఇప్పటి వరకు గ్రామాలకు చేరుకోని కరోనా వైరస్,గ్రామాలకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని కేజ్రీవాల్ త�
కరోనా మహమ్మారీని కట్టడి చేయాలంటే…స్వీయ నిర్భందమే మేలని చాలా మంది వెల్లడిస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల కరోనా బాధితులను గుర్తించడం మరింత సులువవుతుందని అంటున్నారు. 21 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని..బయటకు రావొద్దని భారత ప్రధాన మంత్రి నరేంద్�
ఏపీలో కరోనా పరిస్థితిపై సీఎం జగన్ సమీక్షించారు. దేవుడి దయంతో మిగిలిన రాష్ట్రాల్లో కంటే ఏపీ మెరుగ్గా ఉందని ఆయన అన్నారు. దేశం మొత్తం మీద దాదాపు 341 కేసులు నమోదు అయితే.. దాదాపుగా 5 మంది వరకు వైరస్ బారినపడి చనిపోయారని చెప్పారు. ఏపీలో మాత్రం కేవలం 6 కే�
దేశంలో మెల్లగా కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో…ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రం హోం(ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేయడం)కు ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రఆరోగ్యమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లావ్ అగర్వాల్ తెలిపారు. కరోనా గురించిన సమాచారం కోసం సొసైటీల�