Home » home
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. కరోనా లక్షణాలు కన్పిస్తే చాలు తీసుకెళ్లి హాస్పిటల్ లో ఉంచుతున్నారు. అసలు ఇప్పటివరకు కరోనా లక్షణాలతో హాస్పిటల్ కు వెళ్లినవారు ఎక్కడా బయటికొచ్చిన సందర్భాలు లేవు. అయితే ఇప్పుడు భారత్ లో మొ
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. దాదాపు 30 గంటల పాటు తనఖీలు కొనసాగాయి. అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. శ్రీనివాసులు రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు
హైదరాబాద్ లో గృహ ప్రవేశ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. హయత్ నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలడంతో పలువురు గాయపడ్డారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సీఐ బలవంతయ్య అరెస్టుతో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ లో సెటిల్ మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో బలవంతయ్య ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బలవంతయ్య ఇం
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం గొలనుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓ వ్యక్తి హత్యను నిరసిస్తూ అతడి బంధువులు, గ్రామస్తులు.. మరో వ్యక్తి ఇంటిపై దాడి
బిగ్ బీ అని పిలుచుకునే ఇండియన్ సినిమా బిగ్ ఐకాన్ అమితాబ్ బచ్చన్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆదివారం(డిసెంబర్-29,2019)రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో 2018 ఏడాదికి గాను అమితాబ్ బచ్చన్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దాద
నల్లగొండ జిల్లా ఈదుల గూడలో అర్థరాత్రి ముసుగు దొంగలు రెచ్చిపోయారు. వార్డు కౌన్సిలర్ ఇంట్లో నానా బీభత్సం సృష్టించిన నలుగురు దొంగలు భారీగా దోచేశారు. మారణాయుధాలతో వార్డు కౌన్సిలర్ ముద్దురెడ్డి నర్శింహారెడ్డి ఇంటిపై దాడి చేశారు. తలుపులు పగుల �
ఓ ఆరేళ్ల చిన్నారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసింది. మా నాన్నకి జీతం పెంచండి అని కోరుతూ ఆ లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం
మహారాష్ట్ర సీఎంగా ఉద్దవ్ ఠాక్రే ప్రమాణస్వీకారం చేసిన రెండు వారాల అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగింది. మంగళవారం ఎన్పీపీ నాయకుడు అజిత్ పవార్,కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ థరోట్ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలిసి మూడుపార్టీల మధ్య పవర్ షేరింగ్ ఫ�
మృగాళ్ల చేతిలో దారుణ హత్యకు గురైన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులు రాజకీయ నాయకులకు, పోలీసులకు కీలక విన్నపం చేశారు. దయచేసి నాయకులు, పోలీసులు