Home » homes
సామాన్యులు సైతం సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ఆసక్తిగా ఉండటంతో అందుబాటు ధరల్లోని ఇళ్లకు భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయలు లేదా గోధుమలు, లేదంటే వెల్లుల్లి ఇవ్వండి కొత్త ఇల్లు కొనుక్కోండి అంటూ బోర్డులు పెట్టి మరీ ఇళ్లు అమ్ముతున్నారు చైనాలో బిల్డర్లు. దీనికి కారణం..
యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి ఇస్తామని ప్రకటించింది. యుక్రెయిన్ నుంచి వచ్చిన ఒక్కో శరణార్థికి 456 డాలర్లు చొప్పున ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది.
అఫ్గాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు కాందహార్ ప్రాంతంలోని సైన్యానికి చెందిన భూముల్లో నివసిస్తున్న ప్రజల్ని మూడు రోజుల్లో ఇళ్లు ఖాళీ పోవాలని హుకుం జారీ చేశారు.
ఏపీ, తెలంగాణలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విప్లవ రచయితల సంఘం, పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లల్లో అధికారులు ఏక కాలంలో సోదాలు చేశారు.
కరోనా వైరస్ సోకిన రోగులకు సేవలందిస్తున్న వైద్యులు ఫ్రంట్ లైన్ వారియర్స్ గా నిలుస్తున్నారు. కోవిడ్ వార్డులో చికిత్సలో భాగంగా..తాను పది గంటల పాటు గ్లౌజ్ వేసుకున్న అనంతరం తన చేయి ఇలా అయిపోతుందని యూపీకి చెందిన ఓ వైద్యుడు షేర్ చేసిన ఫొటో తెగ వైర�
లాక్డౌన్ సమయంలో ఒకే చోట కలిసి ఉండని భార్యభర్తలు సెక్స్ లో పాల్గొనడాన్ని నిషేదించింది యూకే. కావాలంటే హోటల్ లోనే చేసుకోవాలని సూచించింది. గ్రేటర్ మాంచెస్టర్, ఈస్ట్ లాంకషైర్, వెస్ట్ యార్కషైర్ ప్రాంతాలలో రేపటి నుంచి అలాంటి వారికి అనుమతించరు. ర�
కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. అగ్రరాజ్యాలు సైతం అల్లాడిపోతున్నాయి. భారత్ లాక్డౌన్ విధించింది కాబట్టి కరోనాను కట్టడి చేయగలుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ లాక్డౌన్ విజయవంతంగా అమలవుతోంది. ఇందులో పోలీసుల పాత్ర అత్యంత ము�
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ(మార్చి-22,2020)దేశమంతా జనతా కర్ఫ్యూ పాటిస్తోంది. ఇండియా ఇంటికే పరిమితమైంది. దేశవ్యాప్తంగా ప్రజలు తమ తమ ఇళ్లకే పరిమితమైపోయారు. అయితే రాత్రీపగలు తేడా లేకుండా,�
కరోనాను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా వందకోట్ల మంది గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మృతుల సంఖ్య 11,000 దాటింది.