Home » Hong Kong
ఆయుధాలతో వచ్చి టిష్యూలు పట్టుకెళ్లడమంటే హాస్యాస్పదంగా అనిపించినా.. వాటికున్న డిమాండ్ అలాంటి పని చేయించిందంటే ఆశ్చర్యపడనవసరం లేదు. సోమవారం ఫిబ్రవరి 17న దాడి చేసి వందల్లో టాయిలెట్ పేపర్ రోల్స్ను దోచుకెళ్లారు. కరోనా వైరస్ నుంచి జాగ్రత్త పడే�
కరోనా వైరస్ గాలి ద్వారానే కాదు.. పైపుల ద్వారా కూడా వస్తోంది. హాంగ్ కాంగ్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనమే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. ఆ భవనంలో ఉండే ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ వ్యాపించింది. ఇంట్లో నుంచి వారిద్దరూ కాలు బయట పెట్టలేదు. కనీసం ఒకరినొకరు
చైనాలోని వూహాన్ సిటీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు లేకపోవడం,మరోవైపు చైనాలో 6 వేల మంది ఈవైరస్ బారిన పడటం,132మందిప్రాణాలు కోల్పోడంతో అందరూ టెన్షన్ ప�
చైనాలో విజృంభించిన coronavirus ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు హైదరాబాదీలకు ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరికి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒక
దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో డ్రోన్లలో అక్రమ రవాణాను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. డ్రోన్లతో కూడిన భారీ సామాగ్రిని కస్టమ్ బృందం స్వాధీనం చేసుకుంది. హౌంగ్ కాంగ్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఓ వ్యక్తి అనుమానాస్పదంగా గ్
విమానాశ్రయానికి వెళ్లే మార్గంతో సహా హాంకాంగ్లోని అన్ని రైలు సర్వీసులను శనివారం (అక్టోబర్ 5) నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణల సమయంలో సబ్ వే స్టేషన్లు ధ్వంసమయ్యాయని సిటీ రైల్ ఆపరేటర్ తెలిపారు
హాంకాంగ్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను చైనా జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఆదివ�
హైదరాబాద్ : క్యూనెట్ కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వం 60మందిని అరెస్ట్ చేసింది. వారి వద్ద నుండి రూ.2.07 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో క్యూనెట్ మోసగాళ్ల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. అతి తక్కువ నగదును డిపాజిట్ చేస్