Home » hospital
కర్నాటకలో దారుణం జరిగింది. తుముకూరు జిల్లా ప్రభుత్వ వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తల్లి, ఇద్దరు పసికందులు ప్రాణాలు కోల్పోయారు. ఆధార్, హెల్త్కార్డు లేదని ప్రసవం చేయడానికి నిరాకరించడంతో తల్లి, కవలలు మృతి చెందారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి రక్తం ధారలు కడుతున్నా ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. ఓ కుక్క వచ్చి ఆ రక్తాన్నంతా నాకింది. ఈ ఘటన ఖుషీనగర్ జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
తిరుపతి జిల్లా రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్లినిక్లో అగ్నిప్రమాదం జరగడంతో ఆస్పత్రిలో ఉన్న డాక్టర్తోపాటు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళల్ని రెస్క్యూ టీమ్ రక్షించింది.
ముంబై ఇండస్ట్రియల్ ఏరియా భివండికి సమీపంలో ఉన్న ధిగాషి గ్రామానికి అనుసంధానంగా ఉన్న ధర్మిపాదకు చెందిన డషానా ఫరాలె అనే మహిళ(32)కు సెప్టెంబర్ 1 ఉదయం 7 గంటల సమయంలో నొప్పులు వచ్చాయట. సమీప ఆసుపత్రికి తీసుకెళ్లడానికి రోడ్డు లేకపోవడంతో.. అదే గ్రామానిక�
వరద నీటిలో చిక్కుకున్న ఒక గ్రామంలోని ప్రజలు... తమ ఊరికి చెందిన ఒక రోగిని ఆస్పత్రికి తరలించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. సొంతంగా బోటు తయారు చేసుకునిన, రోగిని పడుకోబెట్టి ఆస్పత్రికి తీసుకెళ్లారు.
దళిత విద్యార్థిపై టీచర్ దారుణంగా దాడి చేశాడు. తలకు బలమైన గాయం కావడంతో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి స్పృహ కోల్పోయాడు. వెంటనే తల్లిదండ్రులు అతడిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.
ఓ కుటుంబం తమ ఇంట్లో వృద్ధుడికి వైద్య చికిత్స కోసం తోపుడు బండిపై ఐదు కిలోమీటర్లు తోసుకెళ్లిన ఘటన మీడియాలో వచ్చింది. అందుకు కారణం ముగ్గురు స్థానిక విలేకరులు అంటూ వారిపై మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివిధ సామాజిక వర్గా
చిత్రపురి కాలనీలో సినీ కార్మికుల కోసం ఆస్పత్రిని సంవత్సరంలోపు నిర్మిస్తానని మెగాస్టార్ చిరంజీవి ప్రకటన చేశారు.
దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. తాజాగా ఢిల్లీలో ఒక మహిళకు మంకీపాక్స్ నిర్ధరణ అయింది. ప్రస్తుతం ఆమె అక్కడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతోంది. ఇది ఢిల్లీలో ఐదో మంకీపాక్స్ కేసుకాగా, దేశంలో పదో కేసు.
డెలివరీ పేషెంట్ను వదిలేసి డాక్టర్ మార్నింగ్ వాక్కు వెళ్లడంతో రక్తస్రావం జరిగి పేషెంట్ మృతి చెందింది. డాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమని అధికారులు గుర్తించారు. ఆమెపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.