Home » hospital
నవమాసాలు మోసీ.. కనిపెంచిన తల్లిని నిర్ధాక్షిణ్యంగా వదిలివెళ్లాడో కసాయి కొడుకు.
హైదరాబాద్: కిడ్నీ సమస్యతో బాధపడుతూ…తరచు డయాలసిస్ చేయించుకునేందుకు హాస్పటల్స్ కు వెళ్లేందుకు ఇబ్బందిపడుతున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు TS RTC లో ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పిస్తున్నట్లు TS RTC ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ తెలిపారు. మానవతా ధృక్
కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో దారుణం జరిగింది. స్కూల్ లో బాంబు పేలి 19 మంది విద్యార్థులు గాయపడ్డారు. బుధవారం(ఫిబ్రవరి13,2019) మధ్యాహ్నాం 2:30గంటల సమయంలో పుల్వామా జిల్లాలోని నర్బాల్ లోని ప్రైవేట్ స్కూల్ ఫలాయి-ఈ-మిలాత్ లోని తరగతి గదిలో ఈ పేలుడు సంభవించింద
తూర్పుగోదావరి : ఈ డాక్టర్లకు ఏమైంది ? వీరి నిర్లక్ష్యం రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఆపరేషన్ చేసే సమయంలో తాము ఏమి చేస్తున్నామో..కొంతమందికి డాక్టర్స్కి అర్థం కావడం లేనట్టుంది. కడుపులో ఏవో పెట్టేసి కుట్లు వేసి పొండి అంటున్నారు. తీరా కొన్ని అన
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో స్వైన్ఫ్లూతో ఒకరు చనిపోయారు. ఉప్పల్కు చెందిన హరినాథ్రెడ్డికి స్వైన్ఫ్లూ సోకడంతో యశోద ఆస్పత్రిలో చేరాడు. నాలుగు రోజులుగా అక్కడే వైద్యం తీసుకున్నారు. పరిస్థితి మరింత విషమించడంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తర�
కాన్పూర్: ఆమె ఓ విచిత్రమైన మనిషి. పగలంతా నోరు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడదు..రాత్రి అయితే మాట్లాడటం ఆపదు..ఇదేమిటో తెలీక కుటుంబ సభ్యలు..ఆమెను పరీక్షించిన డాక్టర్స్ తలలు పట్టుకుంటున్నారు. పగలు మౌనంగా ఉంటు.. చీకటిపడుతున్న కొద్దీ మెల్లమెల్లగా మ�
ఆన్ లైన్ గేమ్ పబ్ జీ(PUBG)కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ లో లానే బయట ప్రంచంలో బిహేవ్ చేయడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది. పబ్ జీ గేమ్ ని భారత్ లో నిషేధించాలని డిమాం�