Home » hospital
మధ్యప్రదేశ్ లో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా రోడ్డు చెరువులను తలపిస్తున్నాయి. అయితే పలు చోట్ల ఇళ్లల్లోకి నీళ్లు వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇండోర్ లోని మహారాజ యశ్వంత్రో హాస్పిటల్ లోపలికి వరద నీర�
సరదా కోసం చేసే పనులు వ్యసనంగా మారకూడదు. అవి మత్తు పదార్థాలైనా, సోషల్ మీడియా లాంటి మాద్యమాలైనా.. కొద్ది నెలలుగా ఆన్లైన్ గేమ్ పబ్జీకి చాలా యువత బానిసలుగా మారిపోతున్నారు. దీనిపై ప్రాణాలు పోగొట్టుకునేంత వరకూ దిగజారుతున్నారు. ఇటీవల హైదరాబాద్�
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. 2019, ఆగస్టు 23వ తేదీ శుక్రవారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేరిపించారు. కొత్తపేటలోని ఆయన అల్లుడు డాక్టర్ మనోహర్ నివాసంలో ఉండగానే కోడెల అస్వస్థతకు లోనయ్యారు.
ఖమ్మం జిల్లాలోని మాతా శిశు ఆరోగ్యం కేంద్రంలో సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రసవం జరుగుతున్న మహిళ ఫొటోలు తీసి వాట్సప్లో పోస్టు చేశారు. కాన్పు సమయంలో ఫొటోలు తీయడం నిషేధమయినప్పటికీ ఆస్పత్రిలోని నర్సుల ప్రవర్తనపై అధికారులు, మహిళలు మ�
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ఓ రైలు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి, ట్రైన్ ను కిలోమీటర్ వెనక్కి తీసుకెళ్లిన ఘటన రాజస్థాన్ లో జరిగింది.వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించిన రైలు డ్రైవర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.శుక్రవారం(�
ప్రసవం స్త్రీ మరో జన్మలాంటిది. తొమ్మిది మాసాలు బిడ్డను కడుపులో మోయటం తల్లికి బరువు కాదు..ఇద్దర్ని మోయటం కూడా ఇబ్బంది కాదు. కానీ ఏకంగా నలుగురు బిడ్డల్ని మోయటం..వారికి జన్మనివ్వటం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అటువంటి అరుదైన సందర్భం హైదరాబాద్
ప్రాణప్రదంగా పెంచుకునే కుక్కను నిర్లక్షంతో ఆస్పత్రి సిబ్బంది చంపేశారని ఆరోపిస్తూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఓ సినీ గేయరచయిత్రి. మణికొండ సెక్రటేరియెట్ కాలనీకి చెందిన రచయిత గౌరీవందన కొన్నిరోజులుగా ఒక వీధి కుక్కను పెం�
ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ లైఫ్ చాలా డేంజర్ లో ఉందని ఆయన భార్య,బీహార్ మాజీ సీఎం రబ్రీ దేవీ శనివారం(ఏప్రిల్-20,2019) సంచలన వ్యాఖ్యలు చేశారు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న లాలూను కలిసేందుకుతన కుమారుడు తేజస్వీ యాదవ్ వెళినప్పుడు అనుమతి నిరాకర�
తులాభారంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ను కేంద్ర రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ పరామర్శించారు. ఆమె పరామార్శించడం పట్ల శశిథరూర్ కృతజ్ఞతలు తెలియచేశారు. రాజకీయాల్లో మర్యాద చాలా
ప్రముఖ బౌద్ధ గురువు దలైలామ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఛాతీలో ఇన్ఫెక్షన్ సోకడంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరారు.