Home » hospital
రాజస్థాన్లోని కోట సిటీలోని జేకే లొన్ ప్రభుత్వ ఆస్పత్రిలో 100 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. డిసెంబర్ ఒకనెలలోనే దాదాపు వంద మంది వరకు శిశువులు మృతిచెందారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పసికందులు ప్రాణాలు క�
మహిళలు, యువతులు అర్థరాత్రి కాదు కదా పట్టపగలు కూడా బైటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితిలో ప్రస్తుత సమాజం ఉంది. కానీ కేరళ తిరువనంతపురంలో మహిళలు, యువతులు, బాలికలతో సహా అర్థరాత్రి సమయంలో బైటకొచ్చారు. ధైర్యంగా ‘నైట్ వాక్’ చేశారు. మహిళలపై జరుగుతు
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతో పాటు,ఢిల్లీ,యూపీలోని పలు ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర్లో ఆందోళనకారులు నిరసన చేస్తున్న సమయంలో ఇవాళ(డిసెంబర్-18,2019)ఇండియా గేట్ దగ్గర 25ఏళ్ల యు�
రాజకీయ వేబేధాలు మరిచి ఛాతీ నొప్పితో బెంగళూరులోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్యను పరామర్శించారు సీఎం యడియూరప్ప. యడియూరప్ప వెంట మంత్రులు ఈశ్వరప్ప,బసవరాజ బోమ్మైతో పాటు మరికొందరు ఉన్నారు. సిద్దరామయ్య ఆర�
సేద తీరింది. ఆ సమయంలో భర్తే కుర్చీగా మారాడు. నేలపై కూర్చొని తన వీపుపై భార్యను కూర్చోబెట్టుకున్నాడు. అదంతా చూస్తూనే ఉన్నా.. కారిడార్లో చైర్లపై కూర్చొన్న వారెవ్వరూ ..
మహారాష్ట్రాలో సూరజ్ నలవాడే అనే ఓ యువకుడు ఓ యువతిని ప్రేమ పేరుతో దారుణంగా మొసం చేశాడు. ఉన్నట్టుండి ఆ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకున్నాడు. దీంతో ఆ యువతి వెంటనే సూసైడ్ చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణే జిల్లాలో గురువారం (�
రోడ్డు ప్రమాదంలో ఉత్తరాఖండ్ బీజేపీ ఎంపీ గర్హవాల్ తీవ్రగాయాలపాలయ్యారు. గర్హవాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తిరాథ్ సింగ్ రావత్ ప్రమాణిస్తున్న కారు ఇవాళ(నవంబర్-10,2019) ఉదయం యాక్సిడెంట్ కు గురైంది. ఢిల్లీ నుంచి నంద దేవీ
యాక్షన్ సినిమాకి మించిపోయే క్రైమ్ సీన్ తమిళనాడులో జరిగింది. కడుపులో బంగారం ఉంచుకుని స్మగ్లింగ్ చేస్తున్న మహిళల నుంచి కూడా దోచేశారు. దాదాపు 3కిలోల వరకూ ఉన్న బంగారు ముద్దల్ని తీసుకుని ఉడాయించారు. చెన్నై పల్లావరం రహదారిలో జరిగిన ఘటన సంచలనం రే�
అనారోగ్యంతో చెన్నైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న ముఖ రచయిత, విమర్శకుడు, సినీ నటుడు గొల్లపూడి మారుతీరావును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయడు ఇవాళ(నవంబర్-5,2019)పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు,కుటుంబసభ్యులను అడిగి తె�
సకాలంలో వైద్యం అందక 65ఏళ్ల గిరిజన వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన పుదుచ్చేరిలోని ఓ గ్రామంలో జరిగింది. తన బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడ్డాడు. అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. చ�