Home » hospital
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇటీవల బోరిస్ లో కరోనా లక్షణాలు బయటపడటంతో ఆయనకు టెస్ట్ లు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన తన ఇంట్లోనే సెల్ఫ్ ఐసొలేట్ అయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఆయన ఆరోగ్యం క్�
కోవిడ్ -19 నుండి రక్షించడానికి బ్యాంకాక్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మినీ ఫేస్ షీల్డ్స్ ఇచ్చారు. థాయ్లాండ్లోని ఆస్పత్రులు నవజాత శిశువులను ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్తో సన్నద్ధం చేస్తున్నాయి.
దక్షిణ మధ్య రైల్వే ఆస్పత్రుల్లోని కరోనా వార్డుల్లో పని చేసేందుకు తాత్కాలిక వైద్య సిబ్బంది నియామకానికి దక్షిణ మధ్య రైల్వే నోటిఫికేషన్ జారీ చేసింది. 9 స్పెషలిస్టు వైద్యులు, 34 జీడీఎంవోలు, 77 నర్సింగ్ సూపరింటెండెంట్లు, 7 ల్యాబ్ అసిస్టెంట్
టాలీవుడ్ సీనియర్ నటులు నర్సింగ్ యాదవ్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఒక్కసారిగా కోమాలోకి వెళ్లారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్గా ఉన్న
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు
కరోనా లక్షణాలతో హాస్పిటల్లో చేరిన 55 సంవత్సరాల వ్యక్తి తప్పించుకోవాలని.. ప్రాణాలు కోల్పోయాడు. హాస్పిటల్లోని ఆరో అంతస్థులో ఉన్న ఐసోలేషన్ వార్డు నుంచి బెడ్ షీట్ల సాయంతో పారిపోవాలనుకున్నాడు. కర్నాల్ లోని కల్పనా చావ్లా మెడికల్ కాలేజీ కిటిక�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కేరళకు చెందిన రేష్మా మోహన్ దాస్ అనే ఓ నర్సు విజయవంతంగా తిప్పి కొట్టి దానిపై విజయం సాధించింది. గుండె ధైర్యం మెండుగా ఉన్న ఆ నర్సు కరోనా నుంచి పూర్తిగా కోలుకుంది. 32 ఏళ్ళు రేష్మా…స్వస్థలం కేరళలోని కొట�
ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఓ ప్రభుత్వ హాస్పిటల్ ను మూసివేశారు అధికారు. ఢిల్లీ స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా వైరస్(COVID-19) సోకినట్లు తేలడంతో హాస్పిటల్ ను మూసివేశారు. హాస్పిటల్ బిల్డింగ్స్ ఓపీడీ,ఆఫీసుులు మరియు ల్య�
కరోనా ఎఫెక్ట్ : నర్సుగా మారి సేవలందిస్తున్న నటి శిఖా మల్హోత్రా..
కరోనా ఎఫెక్ట్ : రాధికా ఆప్టేకు కరోనా సోకిందంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..