Home » hospital
కరోనా వైరస్ మమమ్మారి మనిషి ప్రాణాలను తియ్యడమే కాదు మానవత్వాన్ని చంపేస్తోందని, మానవ సంబంధాలను మంటగలుపుతోందని అంతా బాధపడుతున్నాం. మాయదారి కరోనా, పాడు కరోనా అని తిట్టుకుంటున్నాం. ఇప్పుడు అదే కరోనా వైరస్, మనిషిలో మార్పు తీసుకొస్తోంది. డబ్బే శా�
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. నిన్న ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు వైద�
కరోనా వచ్చింది బాబూ అని హాస్పిటల్ కు వెళితే లక్షల విలువ చేసే బంగారం.. రూ.50వేలు డబ్బు దోచుకుపోయారు. పైగా అది కంటోన్మెంట్ జోన్ అని బోర్డు తగిలించడంతో అటుగా పాట్రోలింగ్ వాహనం కూడా రౌండ్స్ కు రాలేదు. కోల్కతాలోని ఓ ఫ్యామిలీలోని వ్యక్తి కరోనాతో మృ�
కోవిడ్ పరిస్ధితులు, కంటైన్మెంట్ జోన్ పరిస్ధితులు ఇప్పుడు దొంగలకు అనువుగా మారుతున్నాయి. కరోనా పేషెంట్ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగలు, ఇల్లు దోచుకుపోతూ పోతూ..ఇంట్లోని మటన్ తో విందు చేసుకుని తిని మరీ వెళ్లారు. జార్ఖండ్ లోని జెంషెడ్ పూర్ లో న�
భారత దేశంలో కరోనా విశ్వరూపం దాలుస్తోంది. సామాన్యుడి నుంచి ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. బాలీవుడ్ లో కూడా ఈ వైరస్ వ్యాపిస్తోంది. పలువురు సెలబ్రెటీలకు కరోనా పాజిటివ్ రావడంతో కొంతమంది హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోగా..మరికొందరు ఆసుపత్రు�
మరోసారి మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ ఆరోగ్యం క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను లక్నోలోని మెదంతా హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వెంటిలేటర్పై ఉన్నారు. ఊపిరితిత్తులు, మూత్రపిండాలతో పాటు కాలేయ
బాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆయన కోడలు ఐశ్వర్య రాయ
ఇటీవలి కాలంలో ఎటువంటి కరోనా లక్షణాలు లేని వ్యక్తులకు కూడా పాజిటివ్ రావటం కొంత ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ సోకితే జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు బయటపడతాయి. అయితే చాలా మందికి వైరస్ సోకినా ఆ లక్షణాలేవీ కనిపించటకుండానే పరీక�
మధ్యప్రదేశ్ హై కోర్టు లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఆల్కహాల్ అక్రమంగా సప్లై చేస్తున్నందుకు పట్టుబడ్డ వారికి కొత్త రకమైన శిక్ష విధించింది. ఐదు లీటర్ల శానిటైజర్తో పాటు స్థానిక జిల్లా ఆసుపత్రులు ఒక్కొక్క దానిక�
ప్రపంచదేశాలన్నీ కరోనా కట్టడిలో తలమునకలై ఉన్న వేళ ఉగ్రసంస్థలు యాక్టివ్ గా పనిచేస్తూ దాడులకు పాల్పుడుతూనే ఉన్నాయి. ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు వరుస బాంబు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా గురువారం తూర్పు ఆఫ్గనిస్తాన్ లోని గర్దాజ్